న్యూఢిల్లీ, మే 14: వందరోజుల్లో వేలాది కిలోమీటర్లు ప్రయాణించాడు. చాకచక్యంగా కనెక్టింగ్ విమానసర్వీసుల్లోని ప్రయాణీకులనే టార్గెట్చేసుకున్నాడు. విలువైన ఆభరణాలను చోరీచేయడం ప్రారంభించాడు. ఢిల్లీ పోలీసులు పట్టుకున్న నిందితుడి వివరాలు చెపుతుంటే ఆశ్చర్యంగా ఉన్నాయి. వందరోజుల్లోనే 200 విమానాల్లో ప్రయాణించి దొంగతనాలు చేసి విలువైన వస్తువులు దోచుకుపోయాడు. కొత్త స్టైల్ ని దొంగతనాలను ఢిల్లీ పోలీసులు ఒక మహిళ ఫిర్యాదుతో ఛేదించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకివెళ్లేందుకు ఒక మహిళ విమానం ఎక్కింది. తన బ్యాగ్ లో ఉన్న ఏడు లక్షల విలు వైన ఆభరణాలు చోరీజరిగిందని ఫిర్యాదు చేసింది. అమెరికానుంచే మరో వ్యక్తికూడా ఫిర్యాదుచేసాడు. సుమారు 20 లక్షల విలువైన ఆభరణాలు కేబిన్ బ్యాగ్ దొంగిలించారని ఫిర్యాదులో వివరించాడు.
Diese Geschichte stammt aus der May 15, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 15, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
విత్తనాలకు తీవ్ర కొరత!
కేంద్రాల వద్ద క్యూల్లో గంటల కొద్దీ రైతులు దొరికే ఒకటి, రెండు ప్యాకెట్లు పత్తి విత్తులకు కొరత లేదంటున్న వ్యవసాయ శాఖ
జూన్ 9న గ్రూప్1 ప్రిలిమినరీ
పరీక్ష రాయనున్న 4.3 లక్షల మంది 1 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కీలక సూచనలు చేసిన టిజిపిఎస్సీ
ఫోన్ ట్యాపింగ్ 'వల'లో 1200 మంది!
మాజీ డిఎస్పి ప్రణీత్ రావు వెల్లడి రాజకీయ నేతలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ పని చేసిన 56 మంది సిబ్బంది వెలుగు చూసిన మరిన్ని నిజాలు
కూలిన క్వారీ
రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో ఒక రాళ్లక్వారీనుంచి చరియలు విరిగిపడటంతో 17 మంది చనిపోగా మరో ఆరుగురు ఈ క్వారీ మట్టికింద చిక్కుకు పోయారు. మిజోరమ్లో కుండపోతగా వర్షా లు కురుస్తుండటంతో స్టోన్క్వారీ కుప్ప కూలింది.
అంగట్లో చిన్నారులు!
16 మందిని కాపాడి, అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
కవిత బెయిల్ కేసులో కెసిఆర్ ప్రస్తావన లేదు -న్యాయవాది మొహిత్లావు
ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటీషన్పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కెసిఆర్ పేరును ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహితావు తెలిపారు.
వినూత్నంగా అవతరణ వేడుక
2న పెరేడ్ గ్రౌండ్స్లో భారీ కార్యక్రమం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సిఎం రేవంత్
'మేడిగడ్డ' కింద బొరియలెన్ని?
క్షుణ్ణంగా పరిశీలించి కొలతలు సేకరించిన ఇఎన్సీ బృందం కోర్ కటింగ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు
ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో భారీగా ఈదురు గాలులు, వడగళ్ల వానలు
వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం
భారత్లోని కీలక రుతుపవనాల జోన్ అంటే ఎక్కువ వ్యవసాయాధారిత ప్రాం తాల్లో సాధారణస్థాయికంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.