హైదరాబాద్, మార్చి 19, ప్రభాతవార్త: సంచలనం రేపిన ఎస్ఐబి కాల్ డేటా, హార్డ్ డిస్క్ విధ్వంసం కేసు కొత్త మలుపు తిరు గుతోంది. ఈ కేసులో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూడ సాగాయి. ఎస్ఐబిలోని ఫోన్ ట్యాపింగ్ విభాగం అధిపతిగా వున్న మాజీ డిఎస్పి ప్రణీతారావు అలియాస్ ప్రణీత్ కుమార్ అనధికా రికంగా ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ మాల్వేర్ను కంప్యూటర్లలో వాడి వందలాది ఫోన్లను 24 గంటల పాటు ట్యాపింగ్ నిరంతరంగా ట్యాపింగ్ చేసినట్లు తాజాగా వెలుగు చూసింది. ఈ గోల్ మాల్ వ్యవహారంలో బిఆర్ఎస్కు చెందిన ఓ ఎంపి (మీడియా సంస్థ అధిపతిగా చెబుతున్నారు)తో పాటు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెం దిన ముగ్గురు ఇన్స్పెక్టర్ల హస్తం కూడా వుందని ఈ కేసును విచారిస్తున్న పంజాగుట్ట పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన విషయాలను నిగ్గు తేల్చేందుకు వరంగల్ కు చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని కస్టడీలో వున్న ప్రణీత్ రావుతో కలిపి విచారించసాగారు. బిఆర్ఎస్ ఎంపిని కూడా ఈ కేసు లో విచారించే అవకాశాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ప్రణీత్ రావు వరంగల్, ఖమ్మంలలో రెండు అనధికార సర్వర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది.
Diese Geschichte stammt aus der March 20, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 20, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
కెసిఆర్కు సిఎం ఆహ్వానం
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది.
ఆహారం తింటే వాంతులే!
బూజుపట్టిన చికెన్, ఫంగస్ సోకిన కూరగాయలు హనుమకొండలో కూడా అదే దారుణం హోటళ్లపై విస్తృతంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
నకిలీ విత్తులపై భారీ వల
వివిధ జిల్లాల్లో విత్తనాల షాపులపై ఆకస్మిక దాడులు రంగంలోకి పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ టాస్క్ ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక
రూ. 700 కోట్ల గొర్రెల గోల్మాల్ మరో ఇద్దరి అరెస్టు
విశ్రాంత సిఇఒ, తలసాని మాజీ ఒఎస్టి కల్యాణ్ కుమార్ చంచల్గూడ జైలుకు తరలింపు త్వరలో మరికొందరి అరెస్టుకు అవకాశం
టీ 20 వరల్డ్ కప్ వార్మప్ వెస్టిండీస్ గెలుపు E
ఐసిసి టి 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో విండిస్ ఆస్ట్రేలియాపై 35 పరుగుల తేడాతో విజయం సాధించిది.
నేటి నుంచి మారనున్న రూల్స్
నేటి నుంచి జూన్ నెల ప్రారంభమైంది. అయితే ఆధార్, అప్డేట్, ఎల్పిజి సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి పలు మార్పులు కనిపిస్తాయి.
భారత్ ఆర్థికవృద్ధి 8.2 శాతం
ఆర్బీఐ అంచనాలు అధిగమించిన జిడిపి వృద్ధి కీలక ఎనిమిది రంగాల్లో వృద్ధి 6.2%
విమానానికి బాంబు బెదరింపు
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో కార్యకలాపాలకు అంతరాయం కలి గించింది.
బక్రీద్ ఏర్పాట్లపై నగర కొత్వాల్ సమీక్ష
వచ్చే నెల 17వ తేదీన జరగనున్న బక్రీద్క సంబంధించిన ఏర్పాట్లపై సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం బంజా రాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో గల తన కార్యాలయంలో సమీక్షిం చారు.
హైదరాబాద్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు
ప్రపంచ వరి సదస్సు ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.