అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఫిబ్రవరి 17, ప్రభాతవార్త: “కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్క గుండెకాయలాంటి మేడిగడ్డ. మేడగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజి ద్వారా గత ప్రభుత్వం 19లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసింది. దురదృష్టవశాత్తు మేడిగడ్డ కుంగిపోయింది. ప్లానింగ్ డిజైన్, క్వాల్టీ నిర్వహణ నియంత్రణ లోపాలతో వందేళ్లు ఉండాల్సిన బ్యారేజి కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారు” అని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసన సభలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టారు.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాలలో న్యాయ బద్దంగా రావాల్సిన వాటాను సాధించలేక ఇటు గోదావరి నిర్మించిన లిఫ్టు బ్యారేజిలలో అవినీతి చేయడంతో తెలంగాణలో అభివృద్ధికి బదులు విధ్వసం సృష్టించి సాగునీటి పారుదల రంగాన్ని గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపిం చారు. అన్నారం బ్యారేజి నుంచి కూడా నిన్న మొన్నటి నుంచి నీళ్లు లీకేజి అవుతుండటంతో జాతీయ ఆనకట్టల భద్రత ప్రాధికారసంస్థ నీటిని బ్యారేజి నుంచి వదిలివేయా లని సూచించినదని మంత్రి వివరించారు.
Diese Geschichte stammt aus der February 18, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 18, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
రేపు ఇటలీకి ప్రధాని మోడీ
జి-7 సదస్సుకు హాజరు
నేటి నుంచి స్కూళ్లు షురూ
పాఠశాలలకు చేరిన పుస్తకాలు, కొత్త యూనిఫాంలు బడుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు మంజూరు మూసివేసిన స్కూళ్లు తెరవాలని సిఎం రేవంత్ ఆదేశం
రాష్ట్ర బిజెపి చీఫ్గా ఈటల ఖరారు?
కేంద్రమంత్రి వర్గం కూర్పు పూర్తయింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వైపు బిజెపి అధిష్టానం దృష్టిసారిం చింది.
'ట్యాపింగ్ పై కోర్టులో ఛార్జిషీటు దాఖలు
భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి, తీర్పు వాయిదా
రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శిచిన సిఎం రేవంత్రెడ్డి
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి పరామర్శించారు.
సిఎం, మంత్రులకు బయోమెట్రిక్ !
సెక్రటేరియట్ సహా రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిఎం యోచన
కొత్త మంత్రుల బాధ్యతల స్వీకారం
ఎన్డీయే ప్రభుత్వంమూడోసారి అధికార పగ్గాలు చేపట్టింది.
ఒడిశా సిఎంగా మోహన్ మాఝ
నేడు ప్రమాణం
18న వారణాసికి ప్రధాని మోడీ
రైతులతో సమావేశం!
40కి పెరిగిన కారుణ్యం
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం నెరవేరిన ముఖ్యమంత్రి రేవంత్ హామీ