CATEGORIES

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు
Andhranadu

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు

తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.

time-read
1 min  |
Apr 27, 2024
తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...
Andhranadu

తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...

• ఏ వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టారో • ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డీలు చెప్పాలి  • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు

time-read
1 min  |
Apr 27, 2024
అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి
Andhranadu

అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

time-read
1 min  |
Apr 27, 2024
పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
Andhranadu

పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భూ భక్ష పథకం మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు

time-read
1 min  |
Apr 27, 2024
డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన
Andhranadu

డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన

తంబళ్లపల్లి శాసనసభ స్థానానికి తాము సమర్పించిన నామినేషన్లు ఆమోదించినప్పటికి డిక్లరేషన్ పత్రాలను సాయంత్రం 5 గంటలైనా ఇవ్వలేదని వివిధ పార్టీల అభ్యర్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు.

time-read
1 min  |
Apr 27, 2024
బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన
Andhranadu

బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుణ్ణి 2తీను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.

time-read
1 min  |
Apr 27, 2024
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్
Andhranadu

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్

శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

time-read
1 min  |
Apr 27, 2024
వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
Andhranadu

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

time-read
1 min  |
Apr 27, 2024
34 నామినేషన్లకు 12 ఆమోదం
Andhranadu

34 నామినేషన్లకు 12 ఆమోదం

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది.

time-read
1 min  |
Apr 27, 2024
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
Andhranadu

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్

తంబళ్లపల్లి మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు కవిత మన్నికేరి శు క్రవారం పరిశీలించారు.

time-read
1 min  |
Apr 27, 2024
ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు
Andhranadu

ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు

సత్యవేడు మండల పరిధిలోని ఇరుగుళం గ్రామ పంచాయతీలో శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయంలో కోలాహలంగా శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది.

time-read
1 min  |
Apr 27, 2024
శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం
Andhranadu

శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం

సామాజిక వసతుల కల్పనలో భాగంగా శ్రీసిటీలో నూతనంగా కమ్యూనిటీ గ్రంధాలయం, క్రికెట్ మైదానంలను ప్రారంభించారు.

time-read
1 min  |
Apr 27, 2024
జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి
Andhranadu

జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో కేవీబీ పురం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కే. సూర్య ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు.

time-read
1 min  |
Apr 27, 2024
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
Andhranadu

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ దక్కర్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు

time-read
1 min  |
Apr 27, 2024
యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్'
Andhranadu

యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్'

- ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు వేమూరి రవి

time-read
1 min  |
Apr 27, 2024
ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత
Andhranadu

ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత

ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది.

time-read
1 min  |
Apr 23, 2024
సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
Andhranadu

సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

- వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హితవు

time-read
1 min  |
Apr 23, 2024
ఉమ్మడి రాష్ట్ర బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం
Andhranadu

ఉమ్మడి రాష్ట్ర బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో హైదరాబాదులోని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకు లైన బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో బ్రాహ్మణులతో సమావేశం కావడం జరిగింది.

time-read
1 min  |
Apr 23, 2024
అధికార పార్టీకి వర్తించని ఎన్నికల చట్టం
Andhranadu

అధికార పార్టీకి వర్తించని ఎన్నికల చట్టం

- ఆర్.ఓ కార్యాలయం లోనికి కారులో వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సతీమణి దుర్గ

time-read
1 min  |
Apr 23, 2024
ఎస్వీయూలో క్యాన్సర్పై అవగాహన సదస్సు
Andhranadu

ఎస్వీయూలో క్యాన్సర్పై అవగాహన సదస్సు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో పాపులేషన్ స్టడీస్ మరియు సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య చంద్రశేఖరయ్యా మరియు మహిళా అధ్యయన మరియు విస్తరణ కేంద్రం డైరెక్టర్ ఆచార్య సాయి సుజాత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ తిరుపతి వారి సౌజన్యంతో శ్రీనివాస ఆడిటో క్యాన్సర్ రియంలో సోమవారం మరియు హెచ్ పి వి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది

time-read
1 min  |
Apr 23, 2024
ఇండియా వేదికతో దేశ భవిష్యత్
Andhranadu

ఇండియా వేదికతో దేశ భవిష్యత్

ఎపిసిసి అధ్యక్షులు వైఎస్. షర్మిల

time-read
1 min  |
Apr 23, 2024
బాలికలదే పైచేయి!
Andhranadu

బాలికలదే పైచేయి!

* ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. * ఉత్తీర్ణులైన 86.69 శాతం మంది విద్యార్థులు  * బాలుర ఉత్తీర్ణత: 84.32, బాలికల ఉత్తీర్ణత: 89.17 శాతం

time-read
1 min  |
Apr 23, 2024
జగన్ అంటే...అహంకారం
Andhranadu

జగన్ అంటే...అహంకారం

- జగ్గంపేట ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు

time-read
3 mins  |
Apr 23, 2024
యువతకు ఉపాధి కల్పిస్తాం..!
Andhranadu

యువతకు ఉపాధి కల్పిస్తాం..!

ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మన బిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.

time-read
1 min  |
Apr 23, 2024
తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
Andhranadu

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు

time-read
1 min  |
Apr 23, 2024
బాధ్యులైన అధికారులను వెంటనే బదిలీ చేయాలి
Andhranadu

బాధ్యులైన అధికారులను వెంటనే బదిలీ చేయాలి

- రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులకే విచారణ బాధ్యత అప్పగించడమా?

time-read
1 min  |
Apr 16, 2024
సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు
Andhranadu

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

time-read
1 min  |
Apr 16, 2024
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
Andhranadu

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

ఎర్రావారిపాలెం మండలంలో గ్రామ సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.

time-read
1 min  |
Apr 16, 2024
'రాస్' ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం
Andhranadu

'రాస్' ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

రాష్ట్రీయ సేవా సమితి ( రాస్), టాటా ట్రస్ట్ వారిచే, ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నేడు కొండమిట్టలో నిర్వహించడం ఈ శిబిరానికి స్పందన రావడం జరిగింది.

time-read
1 min  |
Apr 16, 2024
వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు: జనసేన
Andhranadu

వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు: జనసేన

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో, మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటమాడుతోందని, ఇలాంటి ముఠాలను అరికట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పి. కీర్తన డిమాండ్ చేశారు.

time-read
1 min  |
Apr 16, 2024