భగవంతుని శరణు వేడి సాధన చేసే వారికి భగవంతుడు మంచి గతి కలుగ చేస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి. భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పర మాత్మ కూడా ఆ విషయాన్ని పలుమార్లు చెప్పారు.అయితే మంచి వాళ్ళు, పుణ్యాత్ములు భగవంతుని సేవించి తరించిపోవచ్చు. కానీ దుర్మార్గుడు, దురా చారి అయిన మనుష్యుడు భగవంతుని శరణు వేడితే ఏమైనా ప్రయోజనం పొందుతాడా అని ఒక సందేహం కలుగుతుంది.
లోకంలో సన్మార్గుల కంటే దారి తప్పి చరించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలాంట ప్పుడు ఆ ఎక్కువ మంది భగవంతుడు మా గురించి ఏమి చెప్పారు? మేము కూడా తరించే విధంగా మాకు కూడా ఏమైనా బోధించారా అని సందేహపడుతుంటారు.
అనన్య భక్తితో భగవంతుని శరణు వేడితే అటువంటి వారికి కూడా, భగవంతుడు తనను పొందే అవకాశాన్ని ఇస్తాడు. వదలక రామ మంత్రం చేసిన వేటగాడు వాల్మీకి, త్ముడుగా మారాడు. అలాగే ఎందరో తమ దురా చారాలని వదిలి భగవంతుని అనన్య భక్తితో సేవించి సద్గతిని పొందారు.
Diese Geschichte stammt aus der Sahari 14-07-2023-Ausgabe von Sahari.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Sahari 14-07-2023-Ausgabe von Sahari.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
రూపాయి అంతర్జాతీయీకరణ
భారత్ నామమాత్రపు GDP ద్వారా ప్రపం చంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు
వనవాసానికి వెళ్ళిన సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు వికృత రూపంతో, భారీ కాయంతో ఉన్న విరాధుడు వారిని అడ్డగించాడు.
సూపర్ ప్లాంట్స్ సక్యూలెంట్స్
ఇంటికి పచ్చదనాన్ని, కంటికి హాయిని అందించే మొక్కలు పెంచుకోవాలనే అభిరుచి చాలామందిలో ఉంటుంది. అయితే మొక్కలు పెంచుకోవడానికి అనువైన స్థలం ఉండాలని, వాటికి సంరక్షణ చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటూ ఉంటాము.
'డీజే' రీమేక్
దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ హీరో పెద్దా మల్తోత్రా లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. హిందీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
లోహ గఢ్
అనేక రాజవంశాలు పాలించిన కోట ఇది.శాతవాహన, చాళుక్య, రాష్ట్ర కూట, యాదవ, బహమనీ, నిజామ్, మొగల్, మరాఠా రాజులు పాలించారు.
తగిన శాస్తి చేసిన కాకి జంట -
రామయ్య అనే అతను తన యింటి దగ్గర చెక్కతో రకరకాల చెక్కబొమ్మలను చేసి వాటికి ముచ్చటైన రంగులు వేసి వాటిని తీసుకొచ్చి ఒక చెట్టుకింద పెట్టి వాటిపై నామ మాత్ర లాభం వేసుకుని అమ్మేవాడు. అవి ఎంతో అందంగా ముచ్చటగా ఉండటంతో ప్రజలు కొనుక్కునే వారు. అలా అతనికి వచ్చే చాలీ చాలని ఆదాయంతోనే ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు. ఆ చెట్టుపైనే ఒక కాకి జంట చక్కటి గూడు కట్టుకుని నివసిస్తుండేవి.
వామనుడి సందేశం ఇదే
త్రిమూర్తుల అండ ఉందనే అహం ప్రదర్శించిన ఇంద్రుడి కి బలి చేత అతడిని ఒడింపచేసి సురరాజు అహాన్ని అణచివేశాడు శ్రీహరి.అదేవిధంగా ముల్లో కాలను జయించానని విర్రవీగుతున్న బలి అహం కారాన్ని వామనావతారం ఎత్తి నిర్మూలనం చేశాడు అదే శ్రీహరి. అహాన్ని విడిచిపెడితే అన్ని అదృష్టాలే అని వామనావతారం మనకి భోదిస్తున్నది.
సీటీమార్
గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్య వంశి హీరో హీరోయిన్లుగా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సీటీమార్.
అకుంఠిత దీక్ష
నల్లని మబ్బులు కమ్మితేనేం... నింగిని మింగే ముసురు పడితేనేం.... కుంభవృష్టి కురిస్తేనేం... కుటజములు విరియకపోతేనేం... పల్లవాలు పరిమళించకపోతేనేం...
మంచుకు ముచ్చెమటలు
నిప్పులకు చెదలు పట్టడం అసాధ్యమేమో కానీ ధవళ వర్ణ శోభిత యవనికలను కప్పుకొని ఆనందాతిశయంతో అమోఘంగా అలరారే హిమగిరి శిఖరాలకు ముచ్చెమటలు పోస్తున్నాయి ప్రాణాధార నదీనదాలకు జన్మ స్థలి హిమగిరి అది కూడా వుక్కతో అపసోపాలు పడుతున్నది