PAWANIJAM - 18/06/2022Add to Favorites

PAWANIJAM - 18/06/2022Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie PAWANIJAM zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren PAWANIJAM

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Geschenk PAWANIJAM

In dieser Angelegenheit

18/06/2022

భారత రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు..?

జూలై 21 ఓట్ల లెక్కింప ఉంటుందని ఎన్నికల సంఘం (%జుశ్రీవష్ఱశీఅ జశీఎఎఱంంఱశీఅ%) తెలిపింది.

భారత రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు..?

1 min

గవర్నర్ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్, టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకు పడ్డారు. శుక్రవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ..బీజేపీ, ప్రధాని నరేంద్ర గవర్నర్ తమిళిసై మహిళా మోదీ డైరెక్షన్లో దర్బార్పెట్టారు.

గవర్నర్ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

1 min

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి హైడ్రామా

విజయవాడ ప్రభుత్వ ఆస్ప త్రిలో హైడ్రామా చోటుచేస కుంది. ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రధాని ఫొటో ఎందుకులేదని కేంద్రమంత్రి భారతీ నిలదీశారు.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి హైడ్రామా

1 min

కెప్టెన్సీ చేపట్టడం ఆనందంగా ఉంది: పంత్

స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్కి దూరమవ్వడంతో పంత్కు ఈ అవకాశం దక్కింది.

కెప్టెన్సీ చేపట్టడం ఆనందంగా ఉంది: పంత్

1 min

టెన్త్ విద్యార్థుకు గ్రేస్ మార్కులు ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు.

టెన్త్ విద్యార్థుకు గ్రేస్ మార్కులు ఇవ్వాలి

1 min

టీమిండియాలో చోటు దక్కడం ఆనందం

తన కల నెరవేరిందన్న బౌలర్ ఉమ్రాన్

టీమిండియాలో చోటు దక్కడం ఆనందం

1 min

మిథాలీ కెరీర్లో ఎన్నో సంచలనాలు

కోచ్ రమేశ్ పొవార్తో వివాదంతో విభేదాలకు రచ్చ

మిథాలీ కెరీర్లో ఎన్నో సంచలనాలు

1 min

బదిలీలలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 17లోగా బదిలీల పక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

బదిలీలలకు గ్రీన్ సిగ్నల్

1 min

పోలవరం ఊసేది?

ఢిల్లీ నుంచి వచ్చిన నడ్డా అబద్దాలను మోసుకొచ్చారని మాజీ మంత్రి పేరి నాని ఎద్దేవా చేశారు.

పోలవరం ఊసేది?

1 min

గూగుల్ కు ఆస్ట్రేలియా కోర్టు షాక్

4 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు

గూగుల్ కు ఆస్ట్రేలియా కోర్టు షాక్

1 min

గవర్నర్తో జగన్ దంపతుల భేటీ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు కలిశారు.

గవర్నర్తో జగన్ దంపతుల భేటీ

1 min

రాజధానిపై ఎపి హైకోర్టుది చారిత్రాత్మక తీర్పు

కోర్టు తీర్పును అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే రాజధాని నిర్మాణాన్ని కులాలకు అంటగట్టడం దారుణం భూములు ఇచ్చిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బిసి రైతాంగమే రైతులతో చర్చించి ముందుకు సాగాల్సిందే 900 రోజుకు చేరిన అమరావతి రాజధాని ఉద్యమం అమరావతిపై హైకోర్టు తీర్పు - సర్కారు తీరు అంశంపై మేధావుల చర్చ జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధనాలను తూర్పారా బట్టిన మేధావులు

రాజధానిపై ఎపి హైకోర్టుది చారిత్రాత్మక తీర్పు

1 min

ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివిద్దాం

- ఎంపీపీ కల్లూరి హరికృష్ణ.. -బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ....

ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివిద్దాం

1 min

బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్

బతికుండగానే పాప చనిపోయిందంటూ జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటలోని డ్యూటీ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సంగారెడ్డి చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన అర్చన గత నెల 7న సృహ తప్పి కిందపడింది. దీంతో ఆమెను జహీరాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చనను చూసిన డ్యూటీ డాక్టర్ పాప చనిపోయినట్లు ఏకంగా డెడ్ అని చిట్టి రాసి బంధువుల చేతులో పెట్టాడు.

బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్

1 min

పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తెలిపారు.

పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు

1 min

ఉద్యోగార్థులకు గణాంక ప్రచురణలు ఉపయుక్తం

తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ఉద్యోగార్థులకు గణాంక ప్రచురణలు ఉపయుక్తం

1 min

పెట్రో ధరలపై ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటాం

• బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చమురు ధరల తగ్గింపు • ఏపీ సర్కారుపైనా ఒత్తిడి • స్పందించిన డిప్యూటీ సీఎం : ధర్మాన కృష్ణదాస్ • సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

పెట్రో ధరలపై ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటాం

1 min

శ్రీనగర్-షార్జా విమానానికి పాక్ నో

శ్రీనగర్ షార్జా వెళ్లే గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది.

శ్రీనగర్-షార్జా విమానానికి పాక్ నో

1 min

నేను పుడమి పుత్రికను.. గ్లాస్టోలో గర్జించిన వినీశా

వాతావరణ మార్పుల అంశంపై గ్లాస్టోలో కాప్ 26 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సదస్సులో తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ ఇండియా తరపున తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

నేను పుడమి పుత్రికను.. గ్లాస్టోలో గర్జించిన వినీశా

1 min

కలవరపెడుతోన్న డెంగీ..

రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తోపాటు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నిపుణులు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు.

కలవరపెడుతోన్న డెంగీ..

1 min

బూస్టర్ డోసుతో..తీవ్ర ముప్పు దూరం

రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్నవారితో పోలిస్తే...బూస్టర్ డోసు పొందినవారిలో తీవ్రస్థాయి కొవిడ్ ముప్పు చాలా స్వల్పమని పరిశోధనలో తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, క్లాలిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని ఇజ్రాయెల్ లో చేపట్టారు.

బూస్టర్ డోసుతో..తీవ్ర ముప్పు దూరం

1 min

సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..

• పంచ్ ప్రభాకర్ ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించిన ధర్మాసనం! • న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు • ఈరోజు అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు • అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య

సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..

1 min

పేర్లు మార్చి అదరగొడుతున్న స్మార్ట్ ఫోన్

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి భారత్ లో తన దూకుడును కొనసాగిస్తుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షావోమీ..తాజాగా రెడ్ మీ నోట్11 5జీ ఫోన్‌ను 'రెడ్ మీ నోట్ 11టీ పేరుతో ఇండియాలో విడుదల చేయనుంది.

పేర్లు మార్చి అదరగొడుతున్న స్మార్ట్ ఫోన్

1 min

నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్

నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించాము

నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్

1 min

ఆర్బీకే స్థాయిలోనే..

• ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోలు • ధాన్యం సేకరణపై పటిష్ట విధానంతో ముందుకెళ్లాలి • ఆర్బీకేల స్థాయిలో, ఫాంగేట్ వద్దే కొనుగోలు చేయాలి • మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలి • రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు

ఆర్బీకే స్థాయిలోనే..

1 min

పటేల్ సేవలు అజరామరం...

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారత దేశానికి అందించిన సేవలు మరువరానివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు.

పటేల్ సేవలు అజరామరం...

1 min

బద్వేలులో దొంగ ఓట్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు

బద్వేలు నియోజకవర్గంలో కొనసాగిన్న పోలింగ్ మధ్యాహ్నం 6 గంట వరకు 59.58 శాతం ఓటింగ్లో దొంగ ఓట్ల కోసం ఇతర ప్రాంతాల వారు అని ప్రచారం ఖండించిన సీఈవో విజయానంద్

బద్వేలులో దొంగ ఓట్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు

1 min

గత నాలుగేళ్లలోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది రాష్ట్రంలో కోవిడ్, వరదలు వచ్చినప్పుడు కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది "కోవిడ్, వరదల సమయంలో కాంగ్రెస్ ఏమైందో తెలియదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను బీజేపీ నెరవేరింది"

గత నాలుగేళ్లలోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి

1 min

అఫ్ఘానను ఉగ్రవాదులకు అడ్డా కానివ్వొద్దు!

తాలిబన్లకు అమెరికా-భారత్ సూచన ఉగ్రవాదం అణచివేతపై ఉభయ దేశాల అధికారుల మధ్య ఈనెల 26, 27 తేదీల్లో చర్చలు 'ఉగ్రవాద నిరోధానికి సహకారం' అనేది మూలస్తంభంగా నిలుస్తుంది ఈ దిశగా సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలూ ప్రతిన బూనాయి

అఫ్ఘానను ఉగ్రవాదులకు అడ్డా కానివ్వొద్దు!

1 min

తైవానకు భవిష్యత్తు లేదు

'చైనాలో కలిసిపోవడం తప్ప వేరే మార్గం తైవాన్ సైతం డ్రాగన్ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గబోం చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే

తైవానకు భవిష్యత్తు లేదు

1 min

Lesen Sie alle Geschichten von PAWANIJAM

PAWANIJAM Newspaper Description:

VerlagSK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD

KategorieNewspaper

SpracheTelugu

HäufigkeitDaily

PAWANIJAM TELUGU DAILY NEWS PAPER

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen