Andhranadu - Apr 11, 2024
Andhranadu - Apr 11, 2024
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Andhranadu zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Andhranadu
In dieser Angelegenheit
Apr 11, 2024
నేటి నుండి 'నిజం గెలవాలి'
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల బాధిత కుటుంబాల పరామర్శతో ముగియనున్న కార్యక్రమం - చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
1 min
మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పై చేస్తామని, దాంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
1 min
ఓటు హక్కుపై అవగాహన
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా
1 min
ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
- ప్రజలు కన్నెర్ర చేస్తే ఏపీ నుండి జగన్ లండన్ పారిపోతారు - తణుకులో ప్రజాగళం సభ - హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రజాగళం ధాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు - మరోసారి ముగ్గురం కలిశామని, ఎదురులేదని ధీమా తణుకు
3 mins
గ్రూప్-2 స్క్రీనింగ్ లో 92,950 మంది అర్హత
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి.
1 min
టీటీడీ జేఈఓకి శుభాకాంక్షలు
- టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
1 min
ఎన్నికల నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సత్యవేడు నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు స్పష్టం చేశారు.
1 min
శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి సేవలో సుప్రీంకోర్టు జడ్జ్ సంజయ్ కరోల్
నాగలాపురం మండల పరిధిలోని సురటపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంను సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు.
1 min
పోలీసు స్టేషన్పై దాడి ఘటనలో ముగ్గురు వైసీపీ నేతలపై కేసు
కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్ బ్యాంకు డైరెక్టర్పై చిలకలపూడి స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది.
1 min
సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్ రెడ్డి
తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి పేర్కొన్నారు.
1 min
Andhranadu Newspaper Description:
Verlag: Akshara Printers
Kategorie: Newspaper
Sprache: Telugu
Häufigkeit: Daily
News from andhrapradesh political and social updates
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital