కుప్పకూలిన స్టాక్ మార్కెట్..
June 05, 2024
|Praja Jyothi
కేవలం 15 నిమిషాల్లో రూ.14 లక్షల కోట్లు ఆవిరి
-
ఒక్క రోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి
6000 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సెక్స్
1379 పాయింట్లు మేర నష్టపోయిన నిఫ్టీ
న్యూఢిల్లీ, జూన్ 4: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడి పోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద న ష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టిం చారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే బీజేపీ కి మెజారిటీ ఆధిక్యత ఉన్నప్పటికీ మార్కెట్లో ఎందుకు పడ్డాయోన్న విషయాన్ని పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి బేర్ గుప్పెట్లోకి వెళ్లిన స్టాక్ సూచీలు.. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా కోలుకోలేదు. దీంతో ఒకా నొక దశలో 6000 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 70,234 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది.అయితే ఆ తర్వాత మళ్లీ మార్కెట్లో పుంజుకొని మార్కెట్ నుంచి సమయానికి 4390 పాయింట్ల నష్టంతో 72 079 వద్ద ముగిసింది. ఇక మరోవైపు నిఫ్టీ 50లో దాదాపు 1379 పాయింట్లు మేర నష్టపోయి 21,884 పాయింట్లు వద్ద నిలిచింది. లాభపడిన సూచీల విషయానికి వస్తే..హెచ్ యూఎల్, هذه القصة من طبعة June 05, 2024 من Praja Jyothi.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Praja Jyothi
Praja Jyothi
ఎంపిహెచ్ డబ్ల్యు పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు
విద్యార్థినులకు కలెక్టర్ మిఠాయిల పంపిణీ
1 min
December 16, 2025
Praja Jyothi
తొమ్మిది మండలాల గ్రామాలకు ప్రభుత్వ సెలవు
ఈ అవకాశాన్ని ఆయా మండలాల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఈ నెల 17వ తేదీన ఉ దయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.
1 min
December 16, 2025
Praja Jyothi
ఆయుత చండీ మహాయాగానికి డిఎస్పి నరేందర్ గౌడికి ఆహ్వానం
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటపురం గ్రామంలో శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆయుత చండీ మహాయాగం నిర్వహించనున్నారు.
1 min
December 16, 2025
Praja Jyothi
ముగిసిన మూడోదశ పోలింగ్ ప్రచారం
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
1 min
December 16, 2025
Praja Jyothi
నేటి నుండి రామాలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు
డిసెంబర్ 15 ప్రజా జ్యోతి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీతా రామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు 1972 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేటి నుండి జనవరి 14 వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా నిర్వహిస్తునట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
1 min
December 16, 2025
Praja Jyothi
కాళేశ్వరాలయంలో పిఠాధిపతి శ్రీ జగద్ గురుదవారాచార్య స్వామి పూజలు
సుమారు 600 మంది సాధువులతో పుణ్య స్నానాలు
1 min
December 16, 2025
Praja Jyothi
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ వార్షికోత్సవ మహోత్సవం
కష్టాలు కడతేర్చే కాల భైరవ - పండితులు విష్ణుభట్ల కీర్తి రాఘవ శర్మ వెల్లడి
1 min
December 13, 2025
Praja Jyothi
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు - స్థానిక ఎస్ఐ విమల
బంట్వారం మండలంలో రెండవ విడత గ్రామపంచాయతీ
1 min
December 13, 2025
Praja Jyothi
భారత పౌరసత్వం వదులుకున్న 9లక్షల మంది
పార్లమెంటుకు వెల్లడించిన విదేశీ వ్యవహారాల మంత్రి
1 min
December 13, 2025
Praja Jyothi
ప్రజల్ని చంద్రుడిపైకి తరలించాలా?
ప్రజల్ని మరెక్కడికైనా పంపాలా? భూకంపాల పిటిషన్పై సుప్రీం ఆగ్రహం
1 min
December 13, 2025
Listen
Translate
Change font size

