శ్రీవారి వారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం అమలుకు సిద్ధం అవుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. 307 ఏళ్లు చరిత్ర ఉ న్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. తిరుమల లడ్డుకు వచ్చే రుచి మరెక్కడా లభించదు. తిరుమల లడ్డూ అన్ని రకాలుగా ప్రత్యేకమైనదే. దశాబ్దాల కాలంగా ఒకే రుచితో ఎక్కడా రాజీ పడకుండా ఈ లడ్డూ తయారీ కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే లడ్డు కేంద్రాల్లో ప్రకృతి పరిరక్షణ.. సంప్రదాయ వృత్తుకలు చేయూత అందించే విధంగా తాజాగా చర్యలు ప్రారంభించింది.
లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం
هذه القصة مأخوذة من طبعة March 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
శ్రీరామ నీనామ మెంతోరుచిరా..
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ పిలుపు
విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్!
2021లో సుమారు 22 మిలియన్ల మంది డ్రగ్స్ తీసు కున్నారంటూ ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు..
దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది.
గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!
ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో..ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం. బలమైన గళం వినిపిస్తోందా?
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఐఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉ న్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం
వాయల్పాడు (వాల్మీకిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన మయ్య జిల్లా, వాల్మీకిపురం మండలం లోని గ్రామం.
టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి.
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.