మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు. ఇది తెలుగుదేశం నమ్మకం, విశ్వాసం. అందుకే అన్న నందమూరి తారక రామారావు గారి మొదలు నేటి అభివృద్ధే డీఎన్ఏగా వుండే చంద్రన్న వరకు అవలంబిస్తూ వున్న విధానం .
ఎన్టీఆర్ హయాంలో అన్న నందమూరి తారక రామారావు మహిళా సమానత్వానికి నాంది పలికారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం ద్వారా మహిళలకు కుటుంబం లోనూ, సమాజం లోనూ గౌరవం దక్కింది.
రాజకీయ స్థానం :రాజకీయ రంగం లో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించారు.
33 మంది స్త్రీలకు అసెంబ్లీ సీట్లు ఇవ్వడం . 5 మందికి మంత్రులు గా అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాలలో పెనుమార్పులు సృష్టించారు.
మహిళా విశ్వ విద్యాలయం : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పి స్త్రీ విద్యను ప్రోత్సహించారు.
నారా చంద్రబాబు నాయుడు ఆలోచన.. మహిళలు సాధికారిత సాధించాలి . సంపద సృష్టి లో స్త్రీలు భాగస్వామ్యం కావాలి. అప్పుడే కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం స్వయం సాధికారికత సాధిస్తుంది అని బలంగా నమ్మిన వ్యక్తి . అంతేకాదు పుట్టబోయే పిల్లలు సైతం ఆరోగ్యంగా అంటే కుటుంబ కూడా బాగుంటుంది అని కడుపులో బిడ్డ గురించి సైతం ఆలోచిస్తాడు . అందుకే ఆయనను విజనరీ అనడం లో అతిశయోక్తి లేదు డ్వాక్రా సంఘాలు అప్పటికే వున్న పొదుపు సంఘాలను డ్వాక్రా సంఘాలు గా మార్చాడు .
65.11 లక్షల మందిని స్వయం సహాయక సంఘాలు లో భాగస్వామ్యం చేశాడు . వారి సాధికారిత కోసం మండల స్థాయిలో మహిళా బ్యాంక్ లు 350 ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు .
మహిళా అభివృద్ధి ప్రత్యేక సంవత్సరం 1997 ను లింగ వివక్ష లేని సామాజిక న్యాయం పేరుతో నిర్వహించి ప్రభుత్వం అమలు జరిపే ప్రతి పథకం లో 1/3 వంతు స్త్రీలకు వుండేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు.
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు
గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌళి సదు పాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటన్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.
వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంత వరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హెూం వసతిని కలిగించ టమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది.
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకను గుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.
షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!
స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన.
కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?
టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.