CATEGORIES

‘అగ్ని-5' సక్సెస్
Vaartha AndhraPradesh

‘అగ్ని-5' సక్సెస్

ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ధ్వంసంచేయగల అధునాతన క్షిపణి పరీక్షలను ఒడిశా తీరంలో డిఆర్ డిఓ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది.

time-read
1 min  |
December 16, 2022
పర్యాటక క్షేత్రాలుగా అడవులు
Vaartha AndhraPradesh

పర్యాటక క్షేత్రాలుగా అడవులు

తిరుపతి, విశాఖ జూపార్కుల అభివృద్ధి కపిలతీర్థం నుండి జూ పార్క్ వరకు మెమో రైలు: మంత్రి పెద్దిరెడ్డి

time-read
1 min  |
December 16, 2022
తవాంగ్ వద్ద చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత సైన్యం
Vaartha AndhraPradesh

తవాంగ్ వద్ద చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత సైన్యం

అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్వద్ద వాస్త వాధీన రేఖవెంబడి భారత చైనా బలగాల మధ్య డిసెంబరు 9న ఘర్షణలుచోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
December 15, 2022
సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరణ ఆలోచనలేదు
Vaartha AndhraPradesh

సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరణ ఆలోచనలేదు

రైల్వేల్లో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలను పునరుద్ధరించలేమని రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ వెల్లడించారు.

time-read
1 min  |
December 15, 2022
మలేసియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం
Vaartha AndhraPradesh

మలేసియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం

పైలట్లే కూల్చేసి ఉంటారని నిపుణుల నివేదిక

time-read
1 min  |
December 15, 2022
రూ.140కే పద్మావతి విశ్రాంతి భవనంలో రుచికర భోజనం!
Vaartha AndhraPradesh

రూ.140కే పద్మావతి విశ్రాంతి భవనంలో రుచికర భోజనం!

కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థంవిచ్చేసే ప్రముఖులతోబాటు అనుచరులు, సహాయకులకు మరింత రుచికరమైన భోజనం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యా చరణ రూపొందిస్తోంది.

time-read
1 min  |
December 15, 2022
ఆ పదిరోజులు మహాలఘునే!
Vaartha AndhraPradesh

ఆ పదిరోజులు మహాలఘునే!

జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి వైకుంఠద్వార దర్శనం ఏర్పాట్లపై టిటిడి ప్రణాళికలు

time-read
1 min  |
December 15, 2022
రైల్వేలో 3.15 లక్షల పోస్టులు ఖాళీ
Vaartha AndhraPradesh

రైల్వేలో 3.15 లక్షల పోస్టులు ఖాళీ

ఉత్తర రైల్వేలో అత్యధికంగా 38,974 మెట్రో రైల్వేలో అత్యల్పంగా 961 రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి

time-read
1 min  |
December 14, 2022
వైద్యరంగంలో ముందడుగులు..
Vaartha AndhraPradesh

వైద్యరంగంలో ముందడుగులు..

వైద్య, ఆరోగ్యమంత్రి రజనికి సిఎం జగన్ అభినందనలు

time-read
1 min  |
December 14, 2022
పార్లమెంటుపై దాడిఘటన అమరులకు మోడీ ప్రభృతుల ఘననివాళి
Vaartha AndhraPradesh

పార్లమెంటుపై దాడిఘటన అమరులకు మోడీ ప్రభృతుల ఘననివాళి

పార్లమెంటుపై ఉగ్రదాడి సమ యంలో అసువులు బాసిన అమర వీరులకు ప్రధాని మోడీతో పాటు మొత్తం కేంద్ర మంత్రులు ప్రజాప్రతిని ధులు ఘన నివాళి అర్పించారు.

time-read
1 min  |
December 14, 2022
జనవరి నుంచి పెన్షన్ పెంపు
Vaartha AndhraPradesh

జనవరి నుంచి పెన్షన్ పెంపు

ఇక లబ్ధిదారులకు రూ.2750 చెల్లింపు ప్రతి కుటుంబంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం 21 నుంచి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ

time-read
2 mins  |
December 14, 2022
'రియల్' కోసం కొండలు పిండి..
Vaartha AndhraPradesh

'రియల్' కోసం కొండలు పిండి..

మరో రుషికొండ..రాజంపేట పోలికొండ ఎవరు అనుమతులిచ్చారు? అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా 'ఫైర్' లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఏమైంది? క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం

time-read
1 min  |
December 14, 2022
వైద్యంలో రెండు అవార్డులు
Vaartha AndhraPradesh

వైద్యంలో రెండు అవార్డులు

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు జాతీయ గుర్తింపు వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజని

time-read
2 mins  |
December 13, 2022
చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఉందా?
Vaartha AndhraPradesh

చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఉందా?

రాష్ట్రంలో 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఏ ఒక్కటైనా చేశారా అని రాష్ట్ర మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నిం చారు.

time-read
2 mins  |
December 13, 2022
'బ్రేక్' మార్పుతో మెరుగైన సాధారణ దర్శనం
Vaartha AndhraPradesh

'బ్రేక్' మార్పుతో మెరుగైన సాధారణ దర్శనం

ప్రపంచంలోని కోట్లాదిమంది హిందూ భక్తుల ఆరాధ్యదైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామిని సామాన్యభక్తులు ఉదయం వేళ సకాలంలో, సంతృప్తికరంగా దర్శించుకుంటున్న వాళ్లు పరవశం చెందుతున్నారు.

time-read
1 min  |
December 13, 2022
రూ. 29,985 కోట్లతో భారీ ప్రాజెక్టులు
Vaartha AndhraPradesh

రూ. 29,985 కోట్లతో భారీ ప్రాజెక్టులు

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చర్యలు: సిఎం జగన్ కడప స్టీల్ ప్లాంట్కు రూ. 8,800 కోట్లు 6,300 కోట్ల పెట్టుబడితో అదాని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8,855 కోట్ల పెట్టుబడితో హైడ్రో స్టోరేజీ ప్లాంటు

time-read
2 mins  |
December 13, 2022
'హోదా’ లేదు..
Vaartha AndhraPradesh

'హోదా’ లేదు..

పోలవరం గడువులోగా పూర్తి కాదు.. పార్లమెంటులో స్పష్టంచేసిన కేంద్రం పన్నుల వాటా 42 శాతానికి పెంచినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్

time-read
1 min  |
December 13, 2022
ఇంటి ముంగిటే పేదలకు వైద్యం
Vaartha AndhraPradesh

ఇంటి ముంగిటే పేదలకు వైద్యం

250 మంది ప్రత్యేక వైద్యులు వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా నియామకం రూ. 125 కోట్లతో కర్నూలులో రాష్ట్రస్థాయి కేన్సర్ ఆసుపత్రి: సిఎం జగన్

time-read
3 mins  |
December 12, 2022
వెంకన్నను దర్శించుకున్న విద్యేశతీర్థ శ్రీపాదులు
Vaartha AndhraPradesh

వెంకన్నను దర్శించుకున్న విద్యేశతీర్థ శ్రీపాదులు

కలియుగ ప్రత్యక్షదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం ఉదయం ఉడిపి భండారికేరి మఠాధిపతి హెచ్చ్ విద్యేశతీర్థ శ్రీపాదులు శిష్యులతో కలసి దర్శించుకున్నారు.

time-read
1 min  |
December 12, 2022
కపిలతీర్థం జలకళ!
Vaartha AndhraPradesh

కపిలతీర్థం జలకళ!

మాండూస్ తుఫాన్ కురిసిన భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోంచి వరదనీరు జోరుగా ప్రవహి స్తుండటంతో ఆధ్యాత్మికనగరం తిరుపతిలోని కపిల తీర్థం జలపాతం ఉధృతంగా పరవళ్లు ఎగసి పడు తున్నాయి. ఎత్తైన కొండలపై నుంచి జలపాతం వస్తుండటంతో కపిలతీర్థంలో భక్తులను పుణ్య స్నానాలకు అనుమతించలేదు.

time-read
1 min  |
December 12, 2022
‘లడ్డూ’ ప్రసాదం కోసం ఇబ్బందులు!
Vaartha AndhraPradesh

‘లడ్డూ’ ప్రసాదం కోసం ఇబ్బందులు!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు...ఏడుకొండల వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని సామాన్యభక్తులకు సులభతరం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం,

time-read
1 min  |
December 12, 2022
ఆరో వందేభారత్ రైలు
Vaartha AndhraPradesh

ఆరో వందేభారత్ రైలు

మహారాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ మధ్య ఆరవ వందేభారత్ ఎక్స్ ప్రెస్ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.

time-read
1 min  |
December 12, 2022
తుఫాన్ ఎఫెక్ట్ !
Vaartha AndhraPradesh

తుఫాన్ ఎఫెక్ట్ !

తిరుమలలో పాపవినాశనం గేట్లు ఎత్తివేత ఐదు జలాశయాల్లో నిండుకుండలా వరదనీరు

time-read
1 min  |
December 11, 2022
తిరుమల-తిరుపతి అతలాకుతలం
Vaartha AndhraPradesh

తిరుమల-తిరుపతి అతలాకుతలం

పెనుగాలులకు కూలిన చెట్లు పాపవినాశనం, శిలాతోరణం, శ్రీవారి మెట్టుదారి మూసివేత

time-read
1 min  |
December 11, 2022
ముంచేస్తున్న మాండుస్
Vaartha AndhraPradesh

ముంచేస్తున్న మాండుస్

నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం పలు ప్రాంతాలో కుప్పకూలిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాను మరో రెండు రోజులు భారీ వర్షాలు

time-read
2 mins  |
December 11, 2022
విజయవాడ రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ విధానం
Vaartha AndhraPradesh

విజయవాడ రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ విధానం

ప్రయాణికులకు తప్పిన తిప్పలు యుటిఎస్ యాప్ అందుబాటులోకి

time-read
1 min  |
December 11, 2022
తక్షణమే తుఫాను సాయం
Vaartha AndhraPradesh

తక్షణమే తుఫాను సాయం

అధికార యంత్రాంగం అప్రమత్తం ప్రభావిత జిల్లాలపై దృష్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు: సిఎం జగన్

time-read
1 min  |
December 11, 2022
సాయుధ దళాల సేవలే ఆదర్శం
Vaartha AndhraPradesh

సాయుధ దళాల సేవలే ఆదర్శం

వీరనారీమణులకు గవర్నర్ ఘనసత్కారం సాయుధ దళాల పతాక నిధికి లక్ష విరాళం

time-read
1 min  |
December 10, 2022
ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రం ప్రత్యేకం
Vaartha AndhraPradesh

ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రం ప్రత్యేకం

శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ల్యాండ్ బ్యాంకు.. ఈ రంగంలోకి ఉద్యానసాగు పరిధిలోని అన్నిపంటలు: సిఎం జగన్

time-read
2 mins  |
December 10, 2022
సకల సమాచారంతో టిటిడి ప్రత్యేక యాప్
Vaartha AndhraPradesh

సకల సమాచారంతో టిటిడి ప్రత్యేక యాప్

కలియు ప్రత్యక్షదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతున్న నేపథ్యంలో వెంకన్న దర్శనం తోబాటు స్వామివారికి నిర్వహించే సేవల టిక్కె ట్లను, గదుల సౌలభ్యాన్ని, టిటిడి నోటిఫికేషన్స్ వంటి సమాచారం నేరుగా భక్తుల చెంతకే అందు బాటులో తీసుకువచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఐటి విభాగం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

time-read
1 min  |
December 10, 2022