• మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట నియోజకవర్గాల్లోనూ ఘర్షణలు
• కేంద్ర బలగాల మొహరింపు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
పల్నాడు.. దాడులు, ప్రతిదాడులతో పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా... పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగా తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి.
కారంవాూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంవులుగా బయట తిరిగినా... రెచ్చగొట్టేలా కవ్వింవు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
చల్లారని మంటలు
Bu hikaye Suryaa dergisinin May 16, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin May 16, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఏపీకీ 50 వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్
• టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే గుడ్ న్యూస్.. • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయించేలా కూటమి కొలువు
వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10న చెన్నైలోని అంజ యా నాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది.
నోరు జారిన కమ్రాన్ అక్మల్
బుద్ధి చెప్పిన హర్భజన్
పోలవరం పూర్తే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు.
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త
వారసులు గరిష్ఠ వయోపరిమితి పెంపు పెంపుపై సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
జగన్ కు చంద్రబాబు ఫోన్
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు.
మూడోసారి పుష్కరాల నిర్వహించే చాన్స్
మొదటిసారి 2003లో వుష్కరాలను ప్రారంభించిన చంద్రబాబు 2014 గోదావరి మహా వుష్కరాలను వైభవంగా చేపట్టారు.
ఏపీ ప్రజలకు వెథర్ అలెర్ట్
అమరావతి... ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీకి ఏకంగా రూ. 5వేల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ... తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది