అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని కోరింది.విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది.
రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.
Bu hikaye Suryaa dergisinin April 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin April 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
12న సిఎంగా చంద్రబాబు
• ముహూర్తం - ఈవెంట్ ఫిక్స్ వేదిక చేసిన తెలుగుదేశం • సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు • ప్రధానితో సహా పలువురు నేతల హాజరు • దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు
ఒకే సెంటర్లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్
• నీట్ - 2024 ఫలితాల్లో అవకతవకలు • వెంటనే దర్యాప్తు చేపట్టాలి
మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు : బాబు
• మోడీ వెంట ఎప్పుడూ నడిచేందుకు మేం సిద్ధం • కూటమి ఎంపీల సమావేశంలో ప్రకటించిన నితీష్ యాదవ్
ఎన్డీయే కూటమికి మోడీ కొత్త నిర్వచనం పలికారు
• మోడీ నిర్దేశించిన మేరకు ఎన్డీయే కూటమి కృషి చేస్తుందన్న పురందేశ్వరి
తన ప్రభుత్వంపై తనే ఆరోపణలు
• జగన్ ఆగ్రహంపై ఆశ్చర్యపోతున్న రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రంలో హింసపై గవర్నర్కు ఫిర్యాదు
• సంబంధిత వీడియోలు గవర్నరకు అందించిన వైసిపి • అధికారం చేపట్టక ముందే దాడులు చేస్తున్న టిడిపి శ్రేణులు
మంగళగిరిని నంబర్ 1గా చేసా
• నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి • భార్య నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన లోకేశ్ • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
న్యూయార్క్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు..
• న్యూయార్క్ చేరుకున్న కోచ్ ద్రవిడ్, రోహిత్ శర్మ పంత్, దూబే
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
• మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ • ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరుకు పిటిషన్ల దాఖలు
గౌతం గంభీర్కు ముద్దు పెట్టిన షారుఖ్
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది.