• విమర్శలు గుప్పించిన తృణమూల్
• కూతురిలా భావించి పెడితే తప్పేముందన్న అభ్యర్థి ఖగేన్ ముర్మూ
కొలకత్తా 10 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్) : బెంగాల్ సిఎం దీదీ ఇలాకాలో కమలం పార్టీ ఇరుకున పడింది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఓ మహిళకు ముద్దు పెట్టాడు. దాంతో బీజేపీపై దాడి కోసం ఎదురు చూస్తున్న అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి.. అవకాశం అంది వచ్చినట్లు అయింది. అంతే ముద్దు ఘటనతో బీజేపీపై సోషల్ మీడియా వేదికగా దీదీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర మాల్దా లోక్సభ నుంచి ప్రస్తుత ఎంపీ కగేన్ మురుకు బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. దాంతో ఆయన ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో సోమవారం సదరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చంచల్ సమీపంలోని శ్రీహిపుర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక మహిళ బుగ్గపై ముర్ము ముద్దు పెట్టారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 11-04-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 11-04-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫీజుల నియంత్రణేది
క్వాటర్ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు...
కేసీఆర్ మెడకు కరెంటు పంచాయతీ
• కేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులు • విద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారం
నేడు టెట్ ఫలితాలు
• అధికారిక వెబ్సైట్లో పెట్టనున్న తెలంగాణ విద్యాశాఖ • మొత్తం టెట్ పరీక్షకు 2,36,487 మంది అభ్యర్థులు
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల
• 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత
నీట్ పరీక్ష రద్దు చేయడం కుదరదు
నీట్ అక్రమాలపై పిటిషన్ ను విచారించిన సుప్రీం.. జూలై 8కి వాయిదా
బ్లాక్ షీప్ మిస్సింగ్
• పరారీలో కంట్రాక్టర్ మొహియొద్దీన్ • రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ వెల్లడి
శిథిలాల రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు మళ్ళిస్తా..
• ప్రజలు ఇచ్చిన తీర్పుతో సమిష్టి కృషి చేస్తాం • ఆర్థిక రాజధానిగా విశాఖపట్టణం అభివృద్ధి • అమరావతే మన రాష్ట్ర రాజధాని
మోడీ కా పరివార్ ట్యాగ్ తీసేయండి
బీజేపీ నేతలకు ప్రధాని కీలక సూచన.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సరికొత్త ప్రచారం..
తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీలో ఘోరం
• విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు దుర్మరణం • భార్యతో సహా.. తొమ్మిదిమంది మృత్యువాత
శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్ ను ఆడించాలి
టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.