సీజే భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్, సీఎం కేసీఆర్
• ఎట్టకేలకు గవర్నర్ ను కలిసిన కేసీఆర్
• ఒకరినొకరు నవ్వుతూ పలకరింపులు..
• కేసీఆర్తో తమిళసై మాటామంతీ
• 9 నెలల తర్వాత రాజ్ భవన్లోకి
• గ్యాప్ తగ్గించేందుకు ముందడుగు
• ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లేనా..?
• కిషన్ రెడ్డితో చిగురించిన నవ్వులు
అక్కడ పలకరింపులు, చిరునవ్వులు సందడి చేశాయి.. తేనీరు సేవనంతో చిరునవ్వులు వెలిశాయి.. గడచిన తొమ్మిది నెలల కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు ప్రముఖులు మనసువిప్పి మాట్లాడుకోవడం చూపరులను ఆకట్టుకుంది.. వారిద్దరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. మరొకరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.. తమిళిసై సౌందర్ రాజన్.. ఎవరి హోదాల్లో వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యులే..ఈ ఆసక్తికర సంఘటన మంగళవారం రోజు రాజ్ భవన్లో చోటుచేసుకుంది.. ఇక ఇరువురిమధ్య సయోధ్య కుదిరినట్టేనని అందరూ భావిస్తున్నారు
Bu hikaye AADAB HYDERABAD dergisinin 29-06-2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 29-06-2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను ఎస్ఆర్జెన్ టీం సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్లో కీలక బాధ్యతలు చేపట్టనున్న యువీ
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఒలంపిక్స్ లో 8 సార్లు బంగారు పథకాలను గెలిచిన ఉసేన్ బోల్ట్ తో కలిసి యువరాజ్ సింగ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు ఐసీసీ తాజాగా పేర్కొంది.
ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారంభం
మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారమయిం దనిమి ర్యాలగూడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జి. శ్రీనివాస్ రావు తెలిపారు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై అవగాహన
వచ్చే వ్యవసాయ సంవత్సరం నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అర్థగణాంకశాఖ సంచాలకులు జి. దయానందం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
విపక్షాలకు చెంపదెబ్బ
• వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభదినం • ఈవీఎంలపై ప్రతిపక్షాలు ప్రతిరోజు విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం
• ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ • ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ జారీ చేయలేదు
ఇదిగో నా రాజీనామా..
• గ్యారెంటీలు, రుణమాఫీ చేస్తే మళ్లీ పోటీ చేయను.. • చేయకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటావా..
భారీగా ఆస్తి నష్టం..తప్పిన ప్రాణనష్టం.
• పరిశ్రమలో ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు సహకరించిన “సాహాస బాలుడు\" సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీపీ..
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుంది
• ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్.. • బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుంది.
రెండోదశ పోలింగ్ పూర్తి
13 రాష్ట్రాలు, 88 నియోజకవర్గంలో ఎన్నికలు త్రిపురాలో అత్యధికం..యూపీలో అత్యల్పం..