CATEGORIES
Kategoriler
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్
అమెరికా, నాటో దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిన ఉ క్రెయిన్ అక్కడి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోంది.
భయపెడుతున్న..కరోనా కొత్త వేరియంట్
అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
కర్నాటకలో బిజెపికి దెబ్బమీద దెబ్బ
వరుసగా పార్టీ వీడుతున్న నేతలు
గత ప్రభుత్వాల వారసత్వంగా చెత్త
గత ప్రభుత్వాల వారసత్వంగా చెత్త
జపాన్ ప్రధాని పుమియో కిషిదాకు తప్పిన ముప్పు
ప్రధాని సభ వద్ద పొగబాంబు విసిరిన యువకుడు గుర్తించి పట్టుకున్న పోలీసులు
ఆయిల్ దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్..
ఆయిల్ దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది.
అధికారుల అండలేదు.. ఆటోలు అందలేదు
సంచార దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేందుకు వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాలతో ఎలక్ట్రికల్ ఆటోలు అందజే యడంలో మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) నిర్లక్ష్యం వహిస్తోంది.
పన్నుపోటు.. జీసీసీ బంకులకు చేటు
గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు సంస్థకు ఆదాయ వనరుగా మలచుకునే ఉద్దేశంతో జీసీసీ(గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేశారు.
ఉచిత శిక్షణ.. ఉపాధికి రక్షణ
రోజురోజుకు వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి.దీంతో ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు సంస్థలు గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి.
ఆధార్ నవీకరణ తప్పనిసరి
ఆధార్కార్డు ఇప్పుడు తప్పనిసరి అయ్యింది.. రుణాలు పొందా లన్నా.. బ్యాంకు ఖాతా తీయాలన్నా.. ఆస్తిపరమైన లావాదేవీ లకు..జనన ధ్రువీకరణ పత్రానికి.. ఇలా ఏ అంశానికైనా అది లేనిది పనులు జరగడం లేదు.
సైకాలజీ రంగానికి ఊపిరిపోసిన వ్యక్తి
డాక్టర్ హిప్నో కమలాకర్ - నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీహెచ్ గోపాలకృష్ణ
హద్దులు దాటుతున్న అక్రమ లేఅవుట్లు..
నగర, పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి అక్రమాలకు తెర లేపుతున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాకు ముకుతాడు పడకపోగా దర్జాగా క్రయవిక్రయాలు చేస్తుండటంతో అటు మున్సిపాలిటీలకు ఆదాయం రాకుండా పోతుండగా.. వీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు.
వేసవిలో ప్రత్యేక నీరు అందేనా?
వేసవిలో జిల్లాకు మంచినీటి సమస్య ఎదురవకుండా రూ.300 కోట్లతో చేపట్టిన ప్రత్యేక తాగునీటి పథకం పనులు ఇంకా పూర్తికాలేదు
ఆయుర్వేద ఉప కేంద్రాలకు అస్వస్థత
రాష్ట్రంలోని ఆయుర్వేద ఉప కేంద్రాల ద్వారా ఆయుష్ సేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
జీఎస్టీ వచ్చినా.. ఆగని జీరో వ్యాపారం
అన్ని రాష్ట్రాలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చినా హిందూపురం ప్రాంతంలో జీరో వ్యాపారానికి అడ్డుకట్ట పడలేదు.
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో....
ఐ సి డి ఎస్ అనుముల ప్రాజెక్ట్ పెద్దవూర మండల పరిధిలోని -నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ మోడల్ హై స్కూల్ లో మంగళవారం -నాడు \"బేటి బచావో బేటి పడావో\" కార్యక్రమాన్ని సిడిపిఓ గంధం పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు.
లంచం కేసులో బిజెపి ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్..నివాసంలో కుప్పలుగా నగదు
లంచం కేసులోకర్ణాటక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డాడు. ఆయన నివాసం నుండి ఇప్పటివరకు రూ.6 కోట్లు స్వాధీ నం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
కంబోడియా ప్రతిపక్ష నేత కెమఖాకు 27 ఏళ్ల గృహ నిర్బంధం
దేశద్రోహం నేరం కింద కంబోడియా ప్రతిపక్ష నేత కెమ్ సోకు 27 ఏళ్ల గృహనిర్బంధం విధించారు.
సింగరేణి కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి : మంత్రి ఎర్రబెల్లి
11 దేశ సంపదను దోస్తులకు పంచిపెడుతున్నారు : మంత్రి సత్యవతి రాథోడ్
అత్యతం అధునాతనంగా చెన్నైకొత్త టెర్మినల్
చెన్నై ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భవనాన్ని శనివారం ప్రారంభించనున్నారు.
హైదరాబాద్కు ప్రధాని మోదీ.
వందేభారత్ తోపాటు రూ.11,300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
పీఏబీఆర్ను పట్టించుకునేదెవరు?
ఉమ్మడి జిల్లాకు తాగు, సాగునీరే కాదు.. విద్యుత్తు ఉ త్పత్తి చేసే బహుళార్ధక జలాశయం.
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే పాదయాత్ర
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే పాదయాత్ర చేపడుతున్నామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ప్రణాళిక లేని పట్టణాలు
ఉమ్మడి జిల్లాలో 18 ఏళ్ల క్రితం ఏర్పడిన నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళికా విభాగం నామమాత్రంగా పనిచేస్తోంది
ప్రాజెక్టులు నిర్మించారు.. కాలువలు మరిచారు
రొంపిచెర్ల మండలంలో గానుగచింత, మోటుమల్లెల గ్రామాల సమీపంలో మల్లెలమిట్ట, గాజులేరుపై చల్లంపల్లె ప్రాజెక్టులను గతంలో ప్రభుత్వం నిర్మించింది.
సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో 2 నెలలో 3 అరుదైన శస్త్రచికిత్సలు
అనంతపురంలోని సూపర్స్పెషాలిటీలో ఆధునిక వైద్య సౌకర్యాలున్నాయని ప్రభుత్వ సర్వజనవైద్యశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, సర్వజన, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు రఘునందన్, సుబ్రహ్మణ్యం తెలిపారు.
హైబ్రీడ్ మక్క.. లాభాలు పక్కా
మక్క విత్తనోత్పత్తిలో కరీంనగర్ జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనేక ప్రైవేట్ సీడ్ కంపెనీల ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని జిల్లాలోని ఆరు మండలాల్లో పెద్ద మొత్తంలో విత్తనోత్పత్తి చేస్తున్నారు.
హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం బూర్గంపహాడ్ మండలం సారపాక పంచా యతీలో గల ప్రగతి స్కూల్ లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది.
ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి
స్వాగత ర్యాలీలో గుండెపోటుతో..బిఆర్ఎస్ నేత మృతి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నరేందర్ మృతికి కవిత నివాళి