భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతీయ సంస్కృతిని తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. భారతదేశపు విస్తృతమైన సంస్కృతిని ప్రతిబింబించే అనేక భవనాలు భారతదేశంలో ఉ న్నాయి. వైవిధ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భారతదేశం ఎల్లప్పుడూ ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంది. భారతదేశాన్ని చాలా సంవత్సరాలు మొఘలులు పాలించారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఇలాంటి అనేక భవనాలను భారతదేశంలో మొఘలులు నిర్మించారు. మొఘలులు నిర్మించిన అలాంటి కొన్ని భవనాల గురించే ఈ రోజు మనం తెలుసుకుబోతున్నాం. రండి, ఆలస్యమేందుకు ఆ భవనాల విశేషతలేంటో తెలుసుకుందాం.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin August 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin August 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన 'యోధ' చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 'తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటోంది. అధికార పార్టీ వర్సెస్ రెండు కూటముల మధ్య పోటీ నెలకొంటోంది.
66 తెలుగు వారి విశిష్ట పండుగ “ ఉగాది '
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి తిథి నుంచి ఉగాది పండుగ వేళ తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా . జస్టిస్ డి. వై.చంద్ర చూడ్
పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!
జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజీ \"ఆప్”నకు హెూదా మద్యం విధానం కేసులో కేజ్రివాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...!
ఇక కేజ్రివాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనం తరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటిం చారు.
సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో పాల్గొనే 'తొలిసారి ఓటు వేసే ఓటర్లు' కీలకం కానున్నారు
ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!
మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకన్ పెడుతూ ఉంటాయి.మ్యానిఫెస్టో అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.
వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేం ద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు
సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దిరెడ్డి త్వరలోనే షెడ్యూల్ విడుదల.. వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి