రాముడి తర్వాత హనుమంతుడే......
ఒక జాతిని కలిపి ఉంచడానికి రాజ్యాంగాలు, చట్టాలు ఎంత ముఖ్యమో సంస్కృతి కూడా అంత ముఖ్యం. సంస్కృతి వ్యక్తిలో సంస్కారాన్ని నింపి క్రమశిక్షణ కలవాడిగా తయారుచేస్తుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. భరతఖండం సంస్కృతి చరిత్రకందనిది.
భారతీయ సంస్కృతిని పోషించిన గ్రంథాలు రామాయణం, భారతంలాంటివి. సంస్కృతిని బలహీనపరిస్తే జాతిని బలహీనపరచగలం అన్నది యూరోపియన్ ఆక్రమణదారుల కాలం నుంచి అమలుపరుస్తున్న .
రాజకీయ స్వాతంత్ర్యం 70 సంవత్సరాల క్రితం వచ్చినా, సంస్కృతిపై మేధోపరమైన దాడులు చేస్తూ సమాజాన్ని విడగొట్టడానికి అనేక కోణాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.ఇటీవల అమెరికా దేశంలో స్కూలు విద్యార్థులకై తయారుచేసిన రామాయణం వర్క్ బుక్ ఒక తాజా ఉదాహరణ. రామాయణం దళితుల్నీ, వెనుకబడిన వారినీ అణిచి వేయడానికి రాయబడిన గ్రంథమని ఇందులోని పాఠం. పాఠం చివర ఒకానొక వామపక్ష రచయిత రాసిన గేయాన్ని జోడించారు.
"ఓ రామా! ఆర్యజాతివాడివి నీవు, మా పూర్వీకుడైన హనుమంతుణ్ణి కోతి అన్నావు. లంకను నాశనం చేయడానికై మమ్మల్ని కోతిసైన్యంగా వాడావు. ఓ రామా! నేడు కూడా మా కోతి సైన్యం మీ మెజారిటీకి అక్కరకు వచ్చింది. ఇకమీదట మేము కోతులుగా ఉండం.” ఇది గేయ సారాంశం (ఆంగ్లపాఠాన్ని %ఎష్ణవ దీక్ శ్రీవ టశీతీ యి అంతీణ్ % అనే పుస్తకంలో ప్రచురించారు పే.సం 339).రామాయణాన్ని, పై గేయాన్ని రెంటిని కలిపి చదివి రాముడు ఎంతటి నియంత అన్న విషయంపై విద్యార్థులందరూ తమ అభిప్రాయాల్ని ప్రకటించడంపై వర్క్ బుక్ లోని కార్యక్రమం.మనదేశంలో ఏ వర్గంవారూ ఎప్పుడూ ఊహించని వింత వ్యాఖ్యానమిది.హనుమంతుణ్ణి మనమెప్పుడూ దళితుడని భావించలేదు.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు
గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌళి సదు పాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటన్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.
వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంత వరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హెూం వసతిని కలిగించ టమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది.
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకను గుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.
షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!
స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన.
కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?
టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.