గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను . భూపరీక్ష చేయక గృహనిర్మాణం చేసినచో సర్వము నిష్ఫలమగును. భూమి అంతయు ఒకేవిధముగా లేదు . కొన్ని స్థలములు చవిటినేలలు గాను, కొన్ని ఊట భూములుగాను, కొన్ని రాతి భూములుగాను ఉండును. అందుకే గృహనిర్మాణం చేయవలసిన భూమి అందుకు తగిన లక్షణములు కలిగి ఉన్నదో లేదో పరీక్షించి తరువాత గృహనిర్మాణం చేయవలెను అని మహర్షులు తెలియచేసారు. అందుకే మొదట స్థలపరీక్ష అవసరం.
స్థలపరీక్ష మొదట పద్దతి :
గృహము కట్టదలచిన స్థలములో ఒక హస్త ప్రమాణం ( మూరెడు ) లోతున చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతినిండా సూర్యాస్తమయం అయిన తరువాత నీరుపోసి తరువాత ఉదయం చూసినయెడల కొంచెమైనను నీరు ఆ గోతిలో ఉన్న ఆ భూమి ఆ గృహనిర్మాణానికి ప్రశస్తమైనది. నీరు నిలవక బురద మాత్రమే ఉన్న ఆ భూమి మధ్యమమైనది, నీరు పూర్తిగా ఇంకిపోయి మన్ను పొడిపొడిగా లేదా భూమి నెర్రెలు కొట్టిన ఆ భూమి గృహనిర్మాణానికి పనికిరాదు. ఇదే పద్దతి భూమి యందు భూగర్భజలాన్ని కనుగొనుటకు కూడ వాడవచ్చు.
స్థలపరీక్ష రెండొవ పద్దతి :
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు
గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌళి సదు పాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటన్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.
వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంత వరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హెూం వసతిని కలిగించ టమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది.
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకను గుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.
షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!
స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన.
కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?
టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.