ఈ కాలంలో జనానికి దేవుడి మీద నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది.దీంతో నాస్తికులుగా మారుతున్నారు. అసలెందుకు ఇలా జరుగుతోంది...
దేవుడిని నమ్మేవాళ్లు, నమ్మని వాళ్ల మీద ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేల ప్రకారం ప్రతి ఏటా నాస్తికుల సంఖ్య పెరిగిపోతోంది. నాస్తికులు ఎక్కువగా చైనాలో 50% ఉన్నారు. భారత్లోనూ నాస్తికులు అధిక మవుతున్నారు. దీనికి భిన్నంగా పాకిస్తాన్లో ఆస్తి కుల సంఖ్య పెరుగుతోంది.కానీ వందల కోట్ల జనాభాగల దేశాల్లో కేవలం ఏ కొద్దిమందితోనో మాట్లాడి చేసిన సర్వేలను ఏకంగా వాటిలో నాస్తికులు లేదా ఆస్తికులు మారిపోతున్నారని ఎలా చెప్పగలము?
ఆస్తిక, నాస్తిక వాదుల తాజా లెక్కల ప్రకారం భారత్లో చాలామంది తాము మతాన్ని, దైవాన్ని నమ్మటం లేదు అంటున్నారు. వీరిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోప్ ఫ్రాన్సిస్ దేశమైన అర్జెంటీనాలో కూడా ధార్మికులమని చెప్పుకొనే వారి సంఖ్య తగ్గింది. ఇలాగే తాము ధార్మికులని ప్రక టించే వారి శాతం దక్షిణ ఆఫ్రికా, అమెరికా, స్విట్జర్ లాండ్, ఫ్రాన్స్, వియత్నాంలో కూడా తగ్గిపోయింది.
నాస్తికులు లేదా ఆస్తికుల సంఖ్య పెరగటం, తగ్గటంతో దేశాల సాంస్కృతిక వ్యవహారాలపై పెద్దగా ప్రభావం పడదు. ఎందుకంటే వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ పరిస్థితిని చూస్తే సైన్యు విద్య, ఆధునికత పెరిగినప్పటికీ మత మౌఢ్యం కూడా అధికమవుతూనే ఉంది. మత స్వాతంత్య్రంపైనా దాడులు జరుగుతున్నాయి.
ఈ మౌఢ్యమనేది ఇస్లామిక్ దేశాల్లో కాస్త ఎక్కువే కనిపిస్తోంది. మతతత్వ శక్తులు తమ మతమే సర్వోత్తమమని భావిస్తూ అన్యమతస్తులను అణిచి మతమార్పిడి కోసం ఒత్తిడి చేస్తున్నారు.భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులైన హిందువులపై ఇదే జరుగుతోంది. కశ్మీర్ ప్రాంతంలో ముస్లింల జనాభా ప్రాబల్యం పెరగటంలో దాదాపు నాలుగున్నర లక్షల కశ్మీరీ హిందువులను వారసత్వ నివాసాల నుంచి వెళ్లగొట్టారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
This story is from the September 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.