చక్కని ఆరోగ్యం, అందమైన చర్మం మీ సొంతం కావాలంటే ఈ విషయాలు తప్పక తెలియలి
శరీరానికి విటమిన్లు నిండుగా ఉన్న ఆహారం తీసుకోవాలి. లేదంటే అనేక రోగాలు చుట్టేస్తాయి.విటమిన్ల లోపం వల్ల శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి సమయానికి ఆహారంలో మార్పులు చేసుకుంటే అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. ఇక్కడ విటమిన్ల లోపం శరీరంపై చూపే సంకేతాల గురించి తెలుసుకుందాం.
విటమిన్ 'ఏ' లోపిస్తే లక్షణాలు
స్కిన్ డ్రై అయిపోవటం : విటమిన్ 'ఏ' లోపం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది చర్మ కణాల నిర్మాణానికి సహాయపడే విటమిన్. చర్మ కణాల మరమ్మతుకి కూడా ఉపయోగపడుతుంది.తగినంతగా విటమిన్ 'ఎ' తీసుకోకుంటే ఎగ్జిమా, ఇతర చర్మ సంబంధ- సమస్యలు ఎదుర్కోవ
కంటి సమస్యలు : విటమిన్ 'ఎ' లోపంతో ఏర్పడే అతి ముఖ్యమైన లక్షణం కంటి సమస్యలు. కళ్లు పొడిబారటమే విటమిన్ 'ఎ' లోపానికి మొదటి లక్షణం. దీని లోపం వల్ల రేచీకటి వ్యాధి వస్తుంది. వ్యక్తికి సాయంత్రం లేదా రాత్రి చూపు తగ్గుతుంది. కళ్లు అతి వెలుగును భరించలేవు.
సంతాన రాహిత్యం: విటమిన్ 'ఎ' పురుషులు, మహిళలు ఇద్దరిలో సంతానోత్పత్తి సామర్థ్యానికి చాలా అవసరం. అలాగే పిండం ఎదుగుదలకు కూడా ఇది ముఖ్యమైనది. స్త్రీలు ఎవరైనా గర్భం దాల్చటంలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే విటమిన్ 'ఎ' ఒక కారణం కావచ్చు.
చిన్నారుల ఎదుగదల మందగించటం: విటమిన్ 'ఎ' తగినంత లభించని పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది. మానవ శరీరం సరైన ఎదుగుదలకు ‘ఎ’ విటమిన్ పాత్ర చాలా ముఖ్యమైనది.
గొంతు, ఛాతీ వ్యాధులు : గొంతు, ఛాతీలో పదే పదే ఇన్ఫెక్షన్లు విటమిన్ 'ఎ' లోపం వల్ల ఏర్పడుతుంటాయి. శ్వాస నాళాల ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్‘ఎ’ కాపాడుతుంది.
గాయాలు మానటంలో సమస్యలు: శరీరానికి గాయమవటం లేదా సర్జరీ తర్వాత నయం కాని గాయాలకు విటమిన్ 'ఎ' లోపం కారణం కావచ్చు. ఎందుకంటే విటమిన్ 'ఎ' హెల్దీ స్కిన్ కోసం అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
This story is from the December 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.