మాన్సూన్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాద కరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో స్కిన్ ఎలర్జీల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగు తుంది.వీటిని నివారించేందుకు నిపుణులు ఈ కింది సలహాలు సూచిస్తారు...
రుతు పవనాల ఆహ్లాదకరమైన వాతావరణం, ఉరుముల మెరుపుల వర్షంలో లాంగ్ డ్రైవ్లో వెళ్లడం, వేడి వేడి పకోడీలు తినడంలో ఉన్న సరదా మరే సీజన్లోనూ లభించదు. ఈ సీజన్ హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే జిడ్డు, ఉక్కపోత వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కానీ మీకు తెలుసా ఈ సీజన్ మిమ్మల్ని ఎంత తాజాదనం, రిలాక్స్ ఫీల్ కలిగిస్తుందో, అంతగా స్కిన్ ఎలర్జీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థితిలో చర్మాన్ని సరిగ్గా చూసుకోపోతే అది మన అందాన్ని పాడు చేస్తుంది.
ఈ విషయంలో ఫరీదాబాద్లోని 'ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'కి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ అమిత్ బంగా ఏమి చెప్పారో తెలుసుకుందాం. రండి.
ఎలాంటి స్కిన్ ఎలర్జీలు ఏర్పడుతాయి
మాన్సూన్లో స్కిన్ ఎలర్జీ ఒక పెద్ద సమస్య. ఈ సీజన్లో ఎలాంటి స్కిన్ ఎలర్జీలు ఏర్పడుతాయో, వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
ఎగ్జిమా
ఇదొక వ్యాధి. ఇందులో శరీరంలో ఎక్కువ చెమట పట్టడం, టెంపరేచర్ని పెంచడం, స్కిన్ ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ కావడం, మాయిశ్చరైజర్ మాయమైపోవడం కారణంగా చర్మంపై రెడ్నెస్, మంట, వాపు, దురద, పొరలు ఏర్పడిన కారణంగా చర్మం నుంచి రక్తం స్రవించడం మొదలవుతుంది.
ఇటువంటి పరిస్థితిలో ఇంటి చిట్కాలను ఉపయోగించడం, సెలూనికి వెళ్లడం లాంటివి చేయకుండా డెర్మటాలజిస్టు సలహా తీసుకోవాలి. అప్పుడు పరిస్థితి దుర్భరంగా మారదు. ఎందుకంటే ఇందులో సహించలేని నొప్పి, దురద మీ చర్మ అందాన్ని చెడగొడుతుంది. ఈ సీజన్లో సాధారణంగా డైషిడ్రోటిక్ ఎగ్జిమా ఏర్పడుతుంది. ఇందులో చర్మం లోపల చిన్న చిన్న బొబ్బలు ఏర్పడుతాయి.
ఏమేం పరీక్షలు : ఎగ్జిమాను గుర్తించడానికి ప్యాచ్ టెస్ట్, ఎలర్జీ టెస్ట్లతోపాటు ఆహారంలో నుంచి కొన్ని పదార్థాలు తీసివేస్తారు. అప్పుడు అలర్జీకి ఖచ్చితమైన కారణం కనుగొనవచ్చు.
This story is from the June 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.