భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో అక్బర్ చక్రవర్తి ప్రసిద్ధులు. ఆయన కొలువులో బీర్బల్ మంత్రిగా వుండేవాడు. బీర్బల్ చాలా తెలివైనవాడు. ఆయనకు సమయస్ఫూర్తి, తెలివితేటలూ విపరీతంగా వుండేవి. పైగా చమత్కారి కూడాను. పాదుషాకు అప్పుడప్పుడు సరదాగా గడపటం అలవాటు. ప్రశ్నలు అడిగి సభికుల నుండి సమాధానాలు రాబట్టేవారు. అయితే అక్బరు ఎన్నో సమస్యలకూ పరిష్కారాలు అందించేవాడు. పాదుషాకు ఎందుకో అక్బర్ బీర్బల్ అంటే ప్రీతి. ఆయన మాట అంటే అంత విశ్వాసం. అయితే సామాన్యంగా ఎక్కడైనా సరే చక్రవర్తులు ఒక వ్యక్తిపై అమితంగా అభిమానాన్ని చూపుతున్నారంటే ఈర్ష్య, అసూయాలు పుట్టడం సహజం.అలాగే బీర్బల్ విషయంలో కూడా జరిగింది. సమయం చూసి బీర్బలు ఓడించాలనుకున్నారు.తమ శక్తి సామర్థ్యాలను కూడా అక్బర్ చక్రవర్తి ముందు ప్రదర్శించాలనుకుని వేచి వున్నారు.మంత్రులూ, సేనాని మిగిలిన సభికులు.
ఒకసారి బీర్బల్ ఏదో పని మీద ఊర వెళ్లాడు. ఇదే మంచి సమయం అనుకుని, సైన్యాధిపతి చక్రవర్తితో "జహాపనా! అందరికీ మేం..ఆనందం చేకూర్చాలనుకుంటున్నాం.మీరు ఎప్పుడూ మమ్మల్ని సంప్రదించరు. బీర్బల్తోనే సంప్రదిస్తారు. మాలో కూడా ఎంతో మంది అనుభవజ్ఞులున్నారు. దయచేసి మాకు కూడా మా శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి" అని అర్థించారు.
This story is from the May 05, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 05, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
19 మే నుండి 25, 2024 వరకు
వారఫలం
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
వాస్తువార్త
అజ్ఞానం ఎంత అదృష్టమో!
'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి
సింగిల్ పేజీ కథ
ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.
ధర్మసంకటం
“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.
కడగండ్ల కడలిలో తెలుగు
ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.
మోంటానాలోని రో నది ప్రత్యేకత
అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.