"దుష్టుడికి దూరంగా ఉండు" అని అంటుంటారు. ఎందుకలా చెప్తుంటారు? దుష్టుడు ఏదైనా సమస్య తెచ్చి పెడతాడు. అందువల్ల అతనికి దూరంగా ఉండమని అంటారు. అంతేతప్ప అతనిని చూడటంతోనే పారిపోయి దాక్కోమని అర్థం కాదు.
ఓ దుష్టుడికి దగ్గరగా వెళ్తున్నామనుకోండి... అతను మనకు చెడు ఆలోచనలు చెప్పవచ్చు. లేదా అతను దుష్ట గుణాలు కలిగి వుండవచ్చు. అవి మనల్ని ప్రభావితం చేయవచ్చు. అతను చెడ్డ పనులు చేసేవాడుగా ఉండొచ్చు. లేదా చెడు మిత్రుల సహవాసంతో అతను అప్పటికే చెడ్డవాడై ఉండొచ్చు.
అటువంటి వారికి దగ్గరవడం అంత మంచిది కాదు. కాదూ కూడదని దగ్గరయ్యామంటే మనకు అడుగడుగుకూ తలనొప్పులు తప్పవు అనే దృష్టితో పెద్దలు చెప్పే మాటేమిటంటే ‘దుష్టులకు దూరంగా ఉండమని.
దీనినే కాస్తంత వివరంగా చూద్దాం:
దుష్టులను నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఈ నాలుగు రకాల మనుషులకు ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మహాభారతాన్ని చదివితే తెలిసొస్తుంది. అందులో ఈ నాలుగు రకాల దుష్టులు కనిపిస్తారు.
దుష్టులలో మొదటి రకానికి చెందినవాడు శకుని. ఇతను మనసులో ఎప్పుడూ ఏదో ఒక దుష్ట ఆలోచన చేస్తూ ఉంటాడు. అతేకాదు, కలలో కూడా దుష్ట ఆలోచనలే.
This story is from the April 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలంగాణ సంస్కృతీ ఖజానా-లక్ష్మణ్ రావు
పుస్తక సమీక్ష
స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక 'మోచనిక'
పుస్తక సమీక్ష
నిలువెత్తు సృజనకారుడు.. వెంకటరత్నమ్
నిరంతరం కవితావ్రతుడు, నిర్విరామ కవి అడిగోపుల వెంకటరత్నమ్. 62 కవితలతో వెలువరించిన 28వ కవిత్వపొత్తం 'నిలువెత్తు సంతకం'.
నేటి యువత.. వారి భవిత
పుస్తక సమీక్ష
హృదయ శకలం
హృదయ శకలం
ఆఖరి లేఖ
ఆఖరి లేఖ
చెత్తతో వీధి దీపాలు
మహానగరాల్లో పదోపాతికో కుటుంబాలు కలిసి ఓ అపార్ట్మెంట్లో తలదాచుకోవడం పాత పద్ధతైపోయింది
పుచ్చకాయ తినేద్దామా!
వాటర్ మెలన్ ఒకటి తెచ్చుకుంటే ఎంచక్కా ఇంటిల్లిపాది అందరూ తినొచ్చు. ఈ పండు వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుంది
కార్పొరేట్ 'కాసు'పత్రులు'
2003వ సంవత్సరంలో విడుదలైన 'ఠాగోర్' సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కాలు బెణికిందని..పాపను తీసుకొస్తే.. వేల రూపాయల టెస్ట్లు రాస్తారు. మరో వ్యక్తి భార్య రాత్రి చనిపోతే తెల్లవార్లూ అక్కడే పడిగాపులు కాసిన భర్తతో విషయం చెప్పకుండా.. ఉదయం డబ్బు కట్టాక.. భార్య నిన్న మరణించిన సంగతి చెబుతారు.
'సంఘ్' భావం
ప్రతి ఏటా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ రికార్డులను సృష్టిస్తున్నాయి.