అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఓ సాధారణ మనిషి 3 గుర్రబ్బండి మీద పోతున్నాడు.ఆ గుర్రబ్బండి పాడైపోయి ఉంది. అదే అతని ఆస్తి. దాన్ని ఆధారంగా చేసుకుని.అతను రోజులు గడుపుతున్నాడు.
ఓరోజు అతను ఆ బండిలో ఎక్కడికో పని మీద వెళ్లి తిరిగొస్తున్నాడు. అప్పుడు ఆ గుర్రం ఓ చోట కాలు జారి కింద పడిపోయింది. దాని కాలు విరిగింది.ఊళ్లో ఉన్న వాళ్లందరూ గుర్రాన్ని, అతని పరిస్థితిని చూసి జాలి పడ్డారు."అయ్యో, పాపం. ఇలా అయిపోయిం దేమిటీ.. ఇక అతను ఎలా జీవిస్తాడని?" అందరూ బాధపడ్డారు.
కానీ అతనిలో ఏమాత్రం విచారం కనిపించలేదు. "జరిగేది జరుగుతుంది...చూసుకుందాం!" అని అతను రోజులు గడుపుతున్నాడు. గ్రామస్తులకు అతనిని చూసి ఆశ్చర్యం వేసింది. అతను ఎలా నింపాదిగా ఉంటున్నాడని? వారి ప్రశ్న.అతని ఆస్తనుకున్న గుర్రబ్బండి గురంతో ఎందుకూ పనికిరాకుండా పోయినా అతనిలో దిగులు కనిపించడం లేదు. దేనికీ చలించడం లేదని వారి ఆశ్చర్యం! పొరుగున వున్న అడవికి వెళ్లి కొత్తగా ఓ గుర్రాన్ని పట్టుకుని వచ్చి అతనికి కానుకగా ఇచ్చారు.
ఆ విషయాన్ని కొందరు గమనించారు. వాళ్లు అతనిని చూసి నువ్వు అదృష్టవంతుడివి. కాలు విరిగి ఎందుకూ పనికిరాకుండా మూలన పడ్డ గుర్రానికి బదులు నీకు ఇప్పుడు మరొక గుర్రం లభించిందిరా!” అన్నారు.
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మన బంధం కృత్రిమమేనా?
“మానవ సేవే మాధవసేవ\" అంటూ “దేవుని కన్నా మనుషులకు సేవ చేయడం ఉత్తమం” అన్న సందేశాన్ని ప్రపంచానికి పంచిన దేశం భారతదేశం.
జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'
మనందరం చూడకపోయినా వినే వుంటాం ఈ విషయం గురించి.. అదేమిటంటే శ్రీశైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృష్ణా నదిలో మునిగి ఉండి మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం, మచ్చుమర్రి.
ఇలా చేస్తే చాలు..
చాలా మంది సభలు, సమావేశాలలో మాట్లాడాలంటే భయపడతారు.
అందమైన తెలుగుకు అరదండాలు
సాహిత్యం
నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
సోషల్ మీడియా వ్యసనం
వాట్సప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం.. ఫాలోయర్లు లైకులు కొడితే సంతోషించడం తెలిసిందే.
సుందర మనాలి
హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండల మధ్య ఉన్న మనాలీ వేసవి విడిదిగా ప్రసిద్ధి. నవంబర్ నుంచి జనవరి వరకూ చలితీవ్రంగా ఉంటుంది.
బాలగేయం
బాలగేయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
పిల్లలపై ప్రభావం
కథ