కవి సమ్రాట్, భారతీయ జ్ఞానపీఠ పురస్కార బహుమతి విశ్వనాథ గ్రహీత సత్యనారాయణ గారి 'వేయి పడగలు' తెలుగు సాహిత్యంలో అజరామరమైన కీర్తి శిఖరంపై వున్న మహా నవలా రాజం. 1895 సెప్టెంబరు 10న జన్మించి, 1976 అక్టోబరు 18న పరమపదించిన విశ్వనాథవారి సాహితీ విరాట్ స్వరూపం, సనాతన ప్రాచీన భారతీయ ఆత్మను కదిలించి, సమాజాన్ని జాగృతి పరిచిన మహాత్మ్య మహనీయ శకాన్ని, తరాన్ని మేల్కొలిపింది. 1934లో సరిగ్గా 29 రోజులలో 999 అరటావుల మీద విశ్వనాథ ఆశువుగా చెప్తుంటే సోదరడు వేంకటేశ్వర్లు గ్రంథస్థం చేసిన 'వేయి పడగలు'కు ప్రస్తుత సందర్భంలో 90 ఏళ్లు వచ్చాయి.
1937-38లలో ఆంధ్రపత్రిక వారపత్రికలో, 1987-88లలో తిరిగి అదే పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడిన వేయి పడగలు, విశ్వనాథ మహోన్నత సాహితీ ప్రతిభా సంపన్నతకు ఒక మణిదీపం. భారత ప్రధానిగా, బహు భాషా కోవిదునిగా మహనీయ మేధావి డా॥ పి.వి.నరసింహారావు 1968 ప్రాంతాలలో ఈ నవలను హిందీలోకి అనువదించి జగత్ప్రసిద్ధిగా కీర్తిమంతం చేసారు. ఆ అనువాదం 'సహస్రఫణ్' పేరిట దూరదర్శన్ ప్రసారాలు, ప్రపంచ నవలా సాహిత్యంలో తెలుగు భాషకు గౌరవార్హతల పెద్ద పీట లభించింది.
"వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును"
Esta historia es de la edición February 18, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 18, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...