కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో.. క్లుప్తంగా సీఈఎస్. అమెరికాలో జరిగే ఈ ప్రదర్శన కోసం ఏటా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటుంది. శామ్సంగ్, ఎల్జీ వంటి బడా సంస్థలు తమ సరికొత్త అసలు అక్కడ అవకాశం పరికరాలని ఇందులోనే ప్రదర్శిస్తుంటాయి.ప్రదర్శనకి అవకాశం దక్కించుకోవడానికే ఎన్నో సంస్థలతో పోటీపడాలి. అలాంటి తీవ్ర పోటీలో ఆ కుర్రాడు వెనకపడ్డాడు. జెస్సీ లియూ అన్నది అతని పేరు. చైనా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డవాడు. అతను రూపొందించిన 'ఆర్' అన్న ఆ పరికరానికి ఈసారి సీఈఎస్లో దక్కలేదు. అతనెంతో ప్రయత్నించగా ప్రదర్శన చివరి రోజు ఓ చిన్న హాలులో తన ప్రొడక్ట్ గురించి వివరించే అవకాశమిచ్చారు నిర్వాహకులు. దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు లియూ. 'ర్యాబిట్ ఆం1!' అన్న తన పరికరాన్ని పరిచయం చేస్తూ అతను చేసిన 20 నిమిషాల ప్రసంగం-ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది విని, ఆ పరికరాన్ని తీసుకుని పరీక్షించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ అబ్బురపడ్డాడు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin February 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin February 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...