తెలుగు సాహిత్యంలో గురజాడవారి 'కన్యాశుల్కం' స్వాతంత్య్రానంతరం కథా రచయితలకు నాటి సామాజిక " ఆర్థిక స్థితిగతులను వాస్తవికత ప్రతిబింబించే రచనలు రాయడానికి క్రమేపీ నవ చైతన్యం అందించింది.
గురజాడ, గిడుగు, శ్రీశ్రీ నవ్యాంధ్ర సాహిత్య వైతాళికులుగా సృష్టించిన అభ్యుదయం, డికెన్స్, గోర్కీల పాశ్చాత్య రచనల ప్రభావం తెలుగు కథ, నవలను మలుపు తిప్పింది.సమాజపు అట్టడుగు దీనుల జీవితాలు చీకటి కోణాలను స్పృశించి సామాన్య కష్టజీవులు కథానాయకులుగాచిత్రించే కథలు, నవలలతో ఉత్తరాంధ్ర సాహితీసీమ, కొత్త వెలుగు సృష్టించింది.1939 నుంచి సుమారు 3 దశాబ్దాలు పైగా తెలుగు కథ, నవల, నాటకం సాహితీ క్షేత్రంలో అపూర్వమైన నవ్య, రమ్యశైలి, నూతన భావావేశం ప్రజ్వరిల్లచేసిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి 'రావిశాస్త్రి'గా నిరుపేదల జీవన వేదనను, మానవతా వెలుగుతో ప్రసరింపచేసిన మహా రచయితగా జీవించారు.
This story is from the October 01, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 01, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
బాలగేయం
వేసవి కేరింతలు
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
కథ
తగవు
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
మంచు పర్వతం
ఈవారం కవిత్వం