దేవాలయాల్లో ఉండే దేవ విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా "అరుదుగా కొన్ని స్వయంభూగా వెలసినవి ఉంటాయి.అలాంటి స్వయంభూ దేవాలయాల్లో తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి గాంచిన వరంగల్ జిల్లాలోని కాజీపేటలో వివిధ దేవతా మూర్తులతో, నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రం ఒకటి.స్వయంభూగా వెలసి భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి పొందుతున్న దేవాలయం శ్రీ శ్వేతార్క మూల గణపతి. ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు.తెల్లజిల్లేడు మొదలు పై స్వయంగా వెలసినప్పుడు దాన్ని ఇంకా పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు.
ఈ శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు. కాజీపేట శ్వేతార్క మూలగణపతి తల, కళ్లు, తొండము, ఒకటి పొడుగ్గా మరొకటి.విరిగినట్లుగా ఉండే రెండు దంతాలు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం.. ఇలా ప్రతిదీ స్పష్టంగా విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది.
Esta historia es de la edición September 17, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 17, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూ న్స్'
ఈ వారం కార్ట్యూ న్స్'
వాస్తువార్త
పడమరలో ద్వారం ఉండవచ్చా?
మన బంధం కృత్రిమమేనా?
“మానవ సేవే మాధవసేవ\" అంటూ “దేవుని కన్నా మనుషులకు సేవ చేయడం ఉత్తమం” అన్న సందేశాన్ని ప్రపంచానికి పంచిన దేశం భారతదేశం.
జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'
మనందరం చూడకపోయినా వినే వుంటాం ఈ విషయం గురించి.. అదేమిటంటే శ్రీశైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృష్ణా నదిలో మునిగి ఉండి మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం, మచ్చుమర్రి.
ఇలా చేస్తే చాలు..
చాలా మంది సభలు, సమావేశాలలో మాట్లాడాలంటే భయపడతారు.
అందమైన తెలుగుకు అరదండాలు
సాహిత్యం
నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
సోషల్ మీడియా వ్యసనం
వాట్సప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం.. ఫాలోయర్లు లైకులు కొడితే సంతోషించడం తెలిసిందే.
సుందర మనాలి
హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండల మధ్య ఉన్న మనాలీ వేసవి విడిదిగా ప్రసిద్ధి. నవంబర్ నుంచి జనవరి వరకూ చలితీవ్రంగా ఉంటుంది.