Bu hikaye Vaartha dergisinin April 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha dergisinin April 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
పునియాకు మరో దెబ్బ
భారత్ స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పునియాపై మరో దెబ్బ తగిలింది.
వరల్డ్ టేబుల్ టెన్నిస్లో ముగిసిన మనిక పోరు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్మాష్ గ్రాండ్ (డబ్ల్యూటిటి) టోర్నమెంట్లో భారత్ స్టార్ ప్యాడ్లర్ మనిక బత్రా పోరాటం క్వార్టర్స్ లోనే ముగిసింది.
ఐదువేల కోట్లకు చేరువగా బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాలు!
ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో నికరలాభాలు 2.3 శాతం వృద్ధి నమోదు చేసాయి.
ఫ్రెండ్ షిప్ మ్యారేజ్.. జపాన్లో లో ఇదో కొత్త ట్రెండ్
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేప థ్యంలో జపాన్ యువతకు జీవిత భాగ స్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వరదలకు బ్రెజిల్ అతలాకుతలం
107కు చేరిన మృతులు పెద్దసంఖ్యలో నిరాశ్రయులు
న్యాయంకోసం రాష్ట్రపతిని ఆశ్రయిస్తా: గవర్నర్ వేధింపుల బాధితురాలు వెల్లడి
బెంగాల్గవర్నర్ ఆనందబోస్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళ తనకు కోల్కత్తా పోలీసులవల్ల న్యాయం జరగదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నం దున గవర్నర్పై తాను చేసిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయలేరని బాధితురాలు వెల్లడించింది.
చెత్తకుప్పలో ఓటరు గుర్తింపుకార్డులు
ఏడువిడతలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలోని జలాలో ఓటరు గుర్తింపు కార్డులు చెత్తకుప్పలో పడి ఉండటం సం చలనం కలిగించింది.
నాన్ఫ్రాంగ్ నే డిజిపిగా నియమించండి
మేఘాలయలోని వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ తదుపరి డిజిపిని స్థానికంగా ఎక్కువ పరిచయాలున్న ఐపిఎస్ అధికారిణి ఇదాషిషా నాన్ ంగ్ ్న నియమించాలని ఎన్ పిపి ఆధ్వర్యంలోని ఎండిఎ ప్రభుత్వానికి లేఖ రాసింది.
హర్యానాలో రాష్ట్రపతిపాలన తప్పదు..
దేశంలో లోక్సభ ఎన్ని కలు జరుగుతున్న వేళ హర్యానాలో రాజకీయ సంక్షోభం నివారణకు రాష్ట్రపతి పాలన ఒక్కటేమార్గమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామమేష్ అన్నారు.
పోలింగ్ శాతంపై మల్లికార్జున్ ఖర్గే కీలకవ్యాఖ్యలు..ఎన్నికల సంఘం మండిపాటు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోలింగ్ శాతంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ఇసి) విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరో పించారు.