This story is from the April 24, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 24, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మూడు ర్యాలీలు..నాలుగు సభలు
మండు వేసవిలో రాజకీయ పార్టీల అగ్రనేతలవిస్తృత ప్రచారంతో ఎన్నికలు కూడా వేడెక్కి పోయాయి.
నేడు జహీరాబాద్ సభకు ప్రధాని
లోకసభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బిజెపి ఎన్నికల ప్రచారం వడివడిగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మంగ ళవారం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బిబి పాటిల్, మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
మన సనాతన ధర్మమే ప్రపంచానికి వెలుగు
భారతీయునికి ఎక్కడైనా గౌరవమే: విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఘనంగా వంశీ - తిరుమల బ్యాంక్
10 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులు
దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లోని సిబ్బంది విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉంటూ అంకిత భావంతో విధులు నిర్వహించిన 10 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను అందజేశారు.
మారుతీ సుజుకీ మైలేజ్ ర్యాలీ
మారుతీ సుజుకి నెక్సా గ్రాండ్ విటారా ఖాతాదారుల కోసం మైలేజ్ ర్యాలీని నిర్వహించింది.
ప్రియాంక గెలుపుకోసం భారీ వ్యూహాలు
ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు ప్రత్యేక బాధ్యతలు
రానున్న రోజుల్లో మూడో స్థానానికి భారత్ జిడిపి
లోక్సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ గతంలో చాలాసార్లు చెబుతూనే వచ్చారు
దేశంలోని పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదరింపులు!
దేశంలోని పలు ఎయిర్ పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయి ల్స్ రావడం రావడం కలకలం రేపింది
టీచర్ నియామకాల వివాదం హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే మాడినీ ఏప్రిల్ 29: బెంగాల్లో 36వేల మంది
బెంగాల్లో 26వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దుచేస్తూ కోల్ కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవి ధించింది.
వీధి వ్యాపారిని కలిసిన మోడీ!
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ఓ వీధి వ్యాపారితో ముచ్చటిం చారు.