టాప్-10లో వారే ఎక్కువ
ఇంజినీరింగ్లో 80% అర్హత
అగ్రికల్చర్, ఫార్మసీలో 86 %
ఫలితాలు విడుదల చేసిన విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇంజినీరింగ్
ఎస్. అనిరుధ్ వై. మణీంద్ర సి. ఉమేశ్ అభినీత్
ఫస్ట్ ర్యాంకు 2వర్యాంకు 3వ ర్యాంకు 4వ ర్యాంకు
హైదరాబాద్, మే 25, ప్రభాతవార్త: తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు హవా చాటారు. ఇటు ఇంజనీ రింగ్తో పాటు.. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల్లోనూ టాప్-10లో ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఇంజనీరింగ్ టాప్-10లో తెలంగాణ విద్యార్థులు ఇద్దరు ఉండగా.. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష టాప్-10లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ మొదటి, రెండు ర్యాంకులను ఏపీ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల్లో ఇంజ నీరింగ్లో 80.33 శాతం.. అగ్రికల్చర్, ఫార్మసీలో 86.31 శాతం మందిఅర్హత సాధించారు. ఎంసెట్-2023 ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం జేఎన్ఏఎఫ్ఎయూ క్యాంప స్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యా శాఖ కార్య దర్శి వాకాటి కరుణ, ఇంటర్, కళాశాల విద్యకమిషనర్ నవీని మిత్తల్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్-2023 కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్, కోకన్వీనర్ డాక్టర్ విజయ్ కుమా
అగ్రికల్చర్, ఫార్మసీ
బి. రాజా ఎన్. వెంకట్ తేజ సఫల్ పసుపులేటి
ఫస్ట్ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు
డి. కార్తికేయరెడ్డి
This story is from the May 26, 2023 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 26, 2023 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
వరి కోతలు ముమ్మరం
అన్నదాతల బిజీ బిజీ కల్లాల్లోనే ధాన్యం విక్రయాలు కూలీలు, యంత్రాలకు డిమాండ్
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలం గాణ రాష్ట్రంలోని పాఠశాలలకు నేటి (బుధ వారం) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
మద్యం పాలసీలో స్కామ్ లేదు.. అది మోడీ పొలిటికల్ స్కీమ్
కెసిఆర్ ఆనవాళ్లు తీసేయాలంటే.. తెలంగాణనే తీసేయాలి బిఎల్ సంతోప్పై కేసు పెట్టామనే కక్షతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు, నాకు ఇంజనీరింగ్ భాష రాదు
బిజెపి స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణకు తమిళిపై
రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
బ్రిడ్జి పూర్తి కాకుండానే 5 రూ.47 కోట్లు నీటిపాలు.. - కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రెండు జిల్లాలకు శాపం
మోడీ ‘చొరబాటుదారు' వ్యాఖ్యలపై ఫిర్యాదు
పరిశీలిస్తున్నామన్న ఇసి!
స్టోయినిస్ విధ్వంసం
ఆరు వికెట్ల తేడాతో ఎల్ఎస్జీ విజయం చెన్నై బ్యాటర్లను వణికించిన లక్నో బౌలర్లు
తైవాన్ 80సార్లు కంపించిన భూమి!
తూర్పు ఆసియా దేశం తైవాను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి.
యూసుఫ్గుడాలో అగ్ని ప్రమాదం.. 24 కార్లు దగ్ధం
యూసుఫ్గూడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి కాంప్లెక్స్ వద్ద సెకెండ్ హ్యాండ్ కార్లు విక్రయించే 'నానీ కార్స్' షోరూమ్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!
బెంగళూరులోని గౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో అందరినీ షాక్కు గురిచేసే సంఘటన చోటు చేసుకుంది.