• ఏక బిగిన విపక్ష కూటమి, జగన్ ప్రసంగాలు
• ప్రజలను ఆకర్షించేలా ఇరు పార్టీల మేనిఫేస్టోలు
• ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్
• ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఏపీలో ఉత్కంఠ ఘటనల నడుమ ఎన్నికల పోరు జరుగుతోంది.పోలింగ్ కు కౌంట్ డౌన్ పూర్తయ్యింది. టిడిపి అధినేత చంద్రబాబు, సీఎం జగన్ కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ...పోలింగ్ ముందు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే లా ఉంటే జగన్ వ్యూహాల పై ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త లు తీసుకుంటూ వ్యూహాలు పన్నుతునే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దాదారు రెండు నెలల పాటు హోరాహోరిగా సాగిన ప్రచారం 60 రోజుల అనంతరం పోలింగ్కు 48 గంటల ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 16న విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏప్రిల్ 25 నుంచి నామినేషన్లు, 26న స్క్రూట్నీ, 29 వరకు 29 విత్ డ్రా కార్యక్రమం జరిగింది. దాదాపు 14 రోజుల పాటు జరిగిన ప్రచారంలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీతో, కూటమిగా ఏర్పడ్డ బీజేపీ, జనసేన, మరో వైపు కాంగ్రెస్ విస్తౄఎతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది.
This story is from the May 12, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 12, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఏపీకీ 50 వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్
• టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే గుడ్ న్యూస్.. • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయించేలా కూటమి కొలువు
వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10న చెన్నైలోని అంజ యా నాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది.
నోరు జారిన కమ్రాన్ అక్మల్
బుద్ధి చెప్పిన హర్భజన్
పోలవరం పూర్తే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు.
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త
వారసులు గరిష్ఠ వయోపరిమితి పెంపు పెంపుపై సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
జగన్ కు చంద్రబాబు ఫోన్
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు.
మూడోసారి పుష్కరాల నిర్వహించే చాన్స్
మొదటిసారి 2003లో వుష్కరాలను ప్రారంభించిన చంద్రబాబు 2014 గోదావరి మహా వుష్కరాలను వైభవంగా చేపట్టారు.
ఏపీ ప్రజలకు వెథర్ అలెర్ట్
అమరావతి... ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీకి ఏకంగా రూ. 5వేల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ... తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది