• ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా
• విడుదల చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
• హంతకుడు అవినాశన్ను ఎంపీ కానివ్వకపోవడమే తన లక్ష్యమని వెల్లడి
• ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్లో ఐదు లోకసభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
డిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఐదు లోక్సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
లోక్సభ అభ్యర్థులు వీరే..
కడప- వైఎస్ షర్మిల
కాకినాడ - పల్లం రాజు
బాపట్ల - జేడీ శీలం
రాజమహేందవరం - గిడుగు రుదర్రాజు
కర్నూలు - రామ్ వుల్లయ్య యాదవ్
అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!
ఇచ్ఛావురం - ఎం.చక్రవర్తిరెడ్డి
పలాస- మజ్జి త్రినాథ్బబు
పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
శ్రీకాకుళం- పైడి నాగభూషణావు
ఆమదాలవలస - సన్నపాల అన్నాజీరావు
ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వరరావు
This story is from the April 03, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 03, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఈక్విటీ మార్కెట్లపై అమిత్ అంచనాలు
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ రికవరీ కనిపించింది హోం మంత్రి అమిత్ షా
నష్టాల నుంచి లాభాల్లోకి..
900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు చొప్పున లాభం
కిషన్ రెడ్డిపై కేసు నమోదు
ఈసీకి ఎన్నికల నిబంధన పాటించలేదని కాంగ్రెస్ ఫిర్యాదు
అసద్ కు ఓ వైపు పుట్టిన రోజు.. మరో వైపు ఎన్నికలు
ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ లోక్సభ స్థానం కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు.
పోలింగ్ బహిష్కరించిన ప్రజలు
నాగర్ కర్నూల్, ఖమ్మం, యాదాద్రి, నిర్మల్ జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజల నిరసన
15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్న పద్మారావు గౌడ్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విష్ణు మంచు 'కన్నప్ప' సందడి
విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేనో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో \"ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప”గా ఆవిష్కరించనున్నారు.
ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలను తనిఖీ చేసిన మాధవీలత
నాలుగో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఓటింగ్ సరళని పరిశీలించారు.
హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగులకు డిమాండ్
ఇప్పుడు ఈ మహానగరంలో హరిత భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే 100కుపైగా ప్రాజెక్టులు వచ్చాయి.
రాక్షస రాజ్యానికి అంతం లేదా?
తలుపులు మూసివేసి రిగ్గింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత సంచలన ఆరోపణలు