• 60 ఏళ్ల పేదరికానికి కాంగ్రెస్ పాలనే కారణం
• దేశమంతా ఒకే కుటుంబ భావనతో మేమున్నా
• ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపుర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుదుర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే.. దేశం అట్టుడికిపోతుందని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన ఆ పార్టీ పదేళ్ల కిందట అధికారాన్ని కోల్పోయింది. వారు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు. వాటిని మీరు అంగీకరిస్తారా..? అలాంటి భాష ఆమోదయోగ్యమా..? అవి ప్రజాస్వామ్యయుతమైన మాటలేనా..? అని మోదీ తీవ్రంగా స్పందించారు.
This story is from the April 03, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 03, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పోలింగ్ బహిష్కరించిన ప్రజలు
నాగర్ కర్నూల్, ఖమ్మం, యాదాద్రి, నిర్మల్ జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజల నిరసన
15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్న పద్మారావు గౌడ్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విష్ణు మంచు 'కన్నప్ప' సందడి
విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేనో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో \"ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప”గా ఆవిష్కరించనున్నారు.
ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలను తనిఖీ చేసిన మాధవీలత
నాలుగో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఓటింగ్ సరళని పరిశీలించారు.
హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగులకు డిమాండ్
ఇప్పుడు ఈ మహానగరంలో హరిత భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే 100కుపైగా ప్రాజెక్టులు వచ్చాయి.
రాక్షస రాజ్యానికి అంతం లేదా?
తలుపులు మూసివేసి రిగ్గింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత సంచలన ఆరోపణలు
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఆరోగ్యం విషమం
• ఏప్రిల్ 29న అనారోగ్యానికి గురైన ఎస్ఎం కృష్ణ • శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో మణిపాల్ ఆస్పత్రిలో చేరిక
వంగా గీతకు డిప్యూటీ సీఎం ఇస్తా
• ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి • కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన సీఎం
మహా నగరం ఖాళీ
• ఏపీ ఓట్ల పండుగకు భారీగా తరలి వెళ్తున్న ఓటర్లు • ఎటు చూసినా కిక్కిరిసిన వాహనాలు • విదేశాల నుంచి తరలి వస్తున్న ఓటర్లు
కాంగ్రెస్, ఎంఐఎంను తరిమే శక్తి బీజేపీకే ఉంది
• కాశ్మీర్ ఎప్పటికి భారత్లో అంతర్భాగమే • చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి