• అకడమిక్ క్యాలెండర్ 2023-24 విడుదల
• ప్యానల్స్పై శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలి
• వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యా కానుక
• స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాల్సిందే
• విద్యా శాఖపై సమీక్షలో అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి జూనియర్ కళాశాలలు ఏర్పాటు కావాలని ఆయన నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి వురోగతిని గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని సీఎంకు అధికారులు తెలిపారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు జరిగేలా బదిలీలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.యూనిట్ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి..వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
This story is from the June 09, 2023 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 09, 2023 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పిఠాపురంలో జన గర్జన
• విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు • సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం • జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు • అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు
మంగళగిరి చేనేత గత వైభవానికి కృషి
• రెట్టించిన ఉత్సాహంతో మంగళగిరిని అభివృద్ధి చేస్తా • దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ సెజ్ ఏర్పాటుచేస్తా • మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం
• వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్ • విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం
సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
• చట్టసభల్లో త్వరలో మగవారితో సమానంగా మహిళలకు ప్రాతినిథ్యం • డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• భారీగా లాభపడ్డ టెలికాం సూచీ • 90 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 4.27 శాతం పెరిగిన టెలికాం సూచీ
కేజ్రివాల్ జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకూ పొడిగింపు
• ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్
ఎలాన్ మస్క్ ఓ పొగరుబోతు బిలియనీర్
• బిషప్పై దాడి కంటెంట్ను తొలగించేందుకు ఎక్స్ నిరాకరణ •మస్క్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
కేంద్ర మంత్రులు నగరానికి రాక
• కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, హైదరాబాద్ ఎంపీ మాధవి లత నామినేషన్కు హాజరు
గ్రూప్ 1,2,3,4 పోస్టులు పెంచాలి
• టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలి • చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారితో ఆర్. కృష్ణయ్య బృందం చర్చలు
నేడు అన్ని పాలిటెక్నిక్లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ - 2024 సన్నాహక, సన్నద్ధత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు.