గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చారిత్రక ఘటం ప్రారంభమైంది. పవర్ ప్లాంట్ లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న ప్లాంట్ పనులతో రెండు యూనిట్లలో ఫేజ్ -1 కింద టీఎస్ జెన్కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేసింది. త్వరలో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు ఎక్కువ కావడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ. 34,500 కోట్లకు పెరిగింది.తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లకు చేరింది.
విజయవంతంగా చేపట్టిన అధికారులు
This story is from the May 16, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 16, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
యూపి పవర్ గ్రిడ్ అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీకి కరెంట్ కష్టాలు
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
చైనాకు ధీటుగా భారత్ సమాధానం
అరుణాచల్పై పేర్ల మార్పుపై సీరియస్ టిబెట్ 30 ప్రాంతాలకు పేర్లు మార్చేయోచన?
స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి పెట్టండి ఆదేశాలు
అధికారులకు మంత్రి పొన్నం
విచారణకు హాజరైన వారంతా అఫిడవిట్లు ఇవ్వాలి
ఈ నెల 25వ తేదీలోపు తమ విచారణకు హాజరైన వారందరూ అఫిడవిట్లు ఫైల్ చేయాలని, తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాళేశ్వరం కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ చెప్పారు.
అంతుచిక్కని ఓటరు నాడి
అంతు చిక్కని ఓటరు నాడి రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఊహించని రీతిలో తీర్పునిచ్చిన నా దేశ రాష్ట్ర ప్రజలు ఓడలు బండ్లు బండ్లు ఓడలు ఐతన్న సామెత నిజం చేస్తూ ఎగ్జిట్ పోల్ సర్వేలు వీటన్నింటికి అందనంత దూరంలో నా ప్రజలు విచక్షణతో వివేకంతో తీర్పుని ఇవ్వడం జరిగింది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్..
కేవలం 15 నిమిషాల్లో రూ.14 లక్షల కోట్లు ఆవిరి
ఇంగ్లండ్ నుంచి బంగారం తరలింపు
ప్రత్యేక విమానంలో వంద టన్నుల బంగారం రాక భారీ బందోబస్తు మధ్య తరలించిన ఆర్బిఐ
సర్వాంగ సుందరంగా ట్యాంక్బండ్
దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు ట్యాంక్బండ్, పరేడ్ గ్రౌండ్స్లో ముమ్మరంగా పనులు నేటి సాయంత్రమే ట్యాంక్బండ్పై ఫుడ్ కోర్టులు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్
సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ
లౌంగిక దౌర్జన్యాల కేసులో మాజీ ప్రధాని మనవడు ఏప్రిల్లో పరారీ.. మేలో ప్రత్యక్షం