This story is from the May 23, 2023 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 23, 2023 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు...
తూప్రాన్ సీఐ కృష్ణ అన్నారు. మనోహరాబాద్ ఎస్పై కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పూరి గుడిసెలు దగ్ధం
భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు నందు గల హీరో హెూండా షోరూం ఎదురుగా ఉన్న తాటాకు గుడిసెలు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, అక్కడ ఉన్న తాటాకు ఇల్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఖమ్మంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ప్రారంభం
నగర్ లో గల పాత సి. పిల్ల కాంపెక్స్ నాలుగవ అంతస్తుల్ లో ఖమ్మం నెహ్రునగర్ లో గల పాత సి.పి.ఐ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో మార్వాడి యూనివర్సిటీ- గుజరాత్ యొక్క ఖమ్మం రీజినల్ అడ్మిషన్ ఆఫీస్ ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.
సిగరెట్ అంటేనే హాని అందులో కూడా కల్తీ
-ధర తక్కువ అపాయం ఎక్కువ. -గ్రామాలలో వ్యాపిస్తున్న నకిలీ సిగరెట్స్. -వీటికి ఎమ్మార్పీ ఉండదు బార్ కోడ్ ఉండదు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు.
దోమకొండలో ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్
దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సోమవారం వేసవికాలం డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమైనట్లు అంచనూర్ మాజీ ఎంపీటీసీ బురాని స్వామి గౌడ్ తెలిపారు.
ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుండి మే 2 వరకు నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
హోర్డింగ్లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే
ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్
లోక్సభ ఎన్నికలపై ఈసీ దృష్టి
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
కాంగ్రెస్ పార్టీల్లో ఐదుగురు షిండేలు
కాంగ్రెస్లో గ్రూపులే రేవంత్కు చిక్కులు సొంత గ్రూపు ప్రయత్నాల్లో సిఎం రేవంత్
సందేశ ఖాలీ దుర్ఘటనలపై దర్యాప్తు
పశ్చిమ బెంగాల్లోని సందేశాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది