తాండూరు, స్నేహిత ఎక్స్ ప్రెస్: యాలాల్ మండల జుంటుపల్లి గ్రామ చివరలో దట్టమైన అడవి ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) తేది మంగళవారం ఉ"10:15 నిలకు ధ్వజారోహణం, ఆ రాత్రి 10:15 నిలకు ఎదుర్కోలు తేది 17-04-2024 బుధవారం ఉ "11:31నిలకు శ్రీవారి కల్యాణోత్సవం రాత్రి 9:55నిలకు విమాన రథోత్సవం 18-04-2024 గురువారం మధ్యాహ్నం 3:35నిలకు పెరుగు బసంతం వసంతోత్సవం శేషవాహన సేవ తేది 19-04-2024 శుక్రవారం ఉ"10:25 నిలకు శ్రీ మహాలక్ష్మి పూజ హరికథ కాలక్షేపం అన్నదానం తర్వాత ఉత్సవ సమాప్తి జరుగుతోందని దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త హన్మంత్ రావు దేశ్ ముఖ్ దేవాలయ ఏఈ కే. బాలరాజు తెలిపారు.
ఈ ఆలయం తాండూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో కొడంగల్ వెళ్లే మార్గంలో జుంటుగిరిలపై 800 సంవత్సరాల క్రితం వెలసినట్లు సమాచారం. అప్పటి ఈ ప్రాంతం దట్టమైన అభయ అరణ్యం ఉండేది. ఈ అరణ్య ప్రాంతానికి యాదవ వంశమున జన్మించిన ఇద్దరూ అన్నదమ్ములు వెంకట ఉద్దండరావ్ కృష్ణ, ఉద్దండరావు గోవుల కాపరులుగా ఉంటూ తమ గో మందలతో పాటు తరచూ ఈ ప్రాంతానికి వేటకై వచ్చేవారు. అయితే ఒక రోజు ఆ అడవి ప్రాంతంలో తమ గోవులు తప్పిపోవడంతో వేటలో సైతం విఫలం కావడం సకాలంలో గోవులు దొరకకపోవడంతో వంటి పరిమాణాల వల్ల ఆరోజు రాత్రికి అడవి ప్రాంతంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
This story is from the April 16, 2024 edition of Express Telugu Daily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 16, 2024 edition of Express Telugu Daily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కేంద్రంలో మా మద్దతు ఉంటే ప్రభుత్వం రావాలి
అప్పుడే ఎపికి న్యాయం జరుగుతుంది రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ఇచ్చినా అబద్దాలా
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గౌరు చరిత
పాణ్యం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో గడివేముల మండలం ఉండు, పైబోగుల, కిందిబోగుల, తాండ, వైకే ఎల్కే తాండ, మంచాలకట్ట, గని, గ్రామల లో దూసుకుపోతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
సామాజిక ఆరోగ్య కేంద్రంలో నీటి కొరత
తాత్కాలికంగా నీటి సమస్య పరిష్కారం త్వరలో పూర్తి స్థాయిలో నీటి సమస్య పరిష్కారిస్తాం సిహెచ్సి వైద్యాధికారిణి కె. గీతాంజలి
సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థలో మహిళ అధ్యక్షురాలుగా ధనాసి ఉషారాణి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన సంఘ సేవకురాలు తెలుగు ఉపన్యాసకురాలు రచయిత్రి ధనాసి ఉషారాణి ని సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థలో మహిళ అధ్యక్షురాలుగా కీలక పదవిలో నియమించడం జరిగిందని సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు మడవలి చిరంజీవి తెలియజేశారు
శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం, ఫిర్యాదు చేయవచ్చు
నంద్యాల జిల్లాకు సంబంధించి ఎన్నికల ర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ ఎన్నికల నిబంధనలను నిమి ఉల్లంఘించే చర్యలపై సమాచారం, నగదు, బంగారం, మద్యం తదితర ఓటర్లను మభ్యపెట్టే వస్తువుల పంపిణీ జరిగినా, అక్రమంగా రవాణా జరిగినా, మరేయితర ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగిన ఎన్నికల ప్రత్యేక పోలీస్ పరిశీలన అధికారి హిమాన్సూ శంకర్ త్రివేది ఐపీఎస్ కు ఈ క్రింది నెంబర్ కు వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి
ఉపాధి హామీ చట్టం పనులు 200 రోజులు కల్పించాలి
రోజు కూలీ 600ఇవ్వాలి ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు డిమాండ్
ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం..అధికారుల లోపం వల్ల బలైతున్న చెట్లు
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువైంది పట్టమంటే కప్పకు కోపం విడువమంటే పాము కోపం అన్న చందంగా తయారైంది విద్యుత్ అధికారులు పని
ఆటల్లో ప్రతిభను వెలికితీయటానికె అండర్ 14 క్రికెట్
విజేత స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూపతిపూర్ ప్రీమియర్ లీగ్ అండర్ 14 సీజన్ 1 క్రికెట్ పోటీలు ప్రారంభించిన స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సోమ రమేష్ రెడ్డి, భూపతిపూర్ సీనియర్ క్రీడాకారుడు మంగళారపు ఆనంద్. వీరు మాట్లాడుతూ.. ముందు తరం ప్రవర్తన మీదే వెనుకతరం ఆధారపడి ఉంటుందని.. ఆటైనా, పాటైనా ఇంకా ఏదైనా కానీ పెద్దల నడవడికని పిల్లలు అవలంబిస్తారని తెలిపారు
బిఎల్వోలు ఇంటింటికి తిరిగి వాటర్ స్లిప్ల పంపిణీ
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తిరుమలాయపాలెం మండల పరిధిలో మేడిదపల్లి, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి తిమ్మక్కపేట, జల్లేపల్లి, ఆయా గ్రామాల్లో బిఎల్వోలు ఇంటింటికి తిరిగి వాటర్ స్లిప్ల పంపిణీ చేయడం జరిగింది.
డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ డోర్నకల్ జంక్షన్ నుండి సుమారు 267కిలో మీటర్ల మేర గద్వాల్ వరకు రైల్వే లైను నిర్మించేందుకు రైల్వే శాఖ అధికారులు భూ సర్వే నిర్వహించారు