రద్దు కాకపోతే పోరు తప్పదు!
Dishadaily|July 31, 2022
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' అన్ని రకాల భూసమస్యలను పరిష్కరిస్తుందని సీఎం ప్రక టించారు. నిజానికిది చిన్న సన్నకారు రైతులతోపాటు వందల ఎకరాలున్న జమీందారులను సైతం పరేషాన్ చేస్తున్నది.
రద్దు కాకపోతే పోరు తప్పదు!

గతంలో భూసమస్యల పరిష్కారం అనుభవం కలిగిన అధికారులకు అప్పగించేవారు. పరిష్కారం కాకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేసి సాధించుకున్నారు. బాధితుల తరపున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పని చేసేవి. నేడు ‘ధరణి’తో ఎన్ని బాధలు పడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. తెలంగాణ కోసం దాదాపు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేశారు. ఐక్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు సమస్య పరిష్కారానికి స్పందన కూడా కరువైంది. 'ధరణి' సమస్యలపై జనసమీకరణ చేయగలిగే యువ నాయకత్వం రావాలి. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలపాలి. భూ సమస్యలు కలెక్టర్ వద్ద కాకుండా తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. ఎక్కువ భూమి అయితేనే కలెక్టర్ల వద్దకు పోవాలి.

వి. బాలరాజు విశ్రాంత తహసీల్దార్ 94409 39160

This story is from the July 31, 2022 edition of Dishadaily.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the July 31, 2022 edition of Dishadaily.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM DISHADAILYView All
బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో హల్ చల్
Dishadaily

బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో హల్ చల్

వరుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటని నెట్టిజన్ల సెర్చింగ్ మొత్తానికి పేరు, ఊరు, విద్యార్హతలు బయటకి..

time-read
1 min  |
March 28, 2024
ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి
Dishadaily

ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి

ముందస్తు ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఏఐఎస్ఎఫ్ నేతల విజ్ఞప్తి

time-read
1 min  |
March 28, 2024
పెళ్లింట్లో విషాదం.
Dishadaily

పెళ్లింట్లో విషాదం.

• పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మహిళలు మృతి, 25 మందికి గాయాలు

time-read
1 min  |
March 28, 2024
245 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Dishadaily

245 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ద్రాక్ష తోట పరిసరాల్లో ఉన్న మెఫెడ్రోస్ తయారీ కేంద్రాన్ని ముంబై పోలీసులు ఛేదించారు.

time-read
1 min  |
March 28, 2024
రన్వేపై రెండు విమానాలు ఢీ
Dishadaily

రన్వేపై రెండు విమానాలు ఢీ

కోల్ కతా ఎయిర్పోర్ట్ త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది.

time-read
1 min  |
March 28, 2024
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ను బహిష్కరించిన లెక్చరర్లు
Dishadaily

ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ను బహిష్కరించిన లెక్చరర్లు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మూల్యంకణాన్ని లెక్చరర్లు బహిష్కరిం చారు.

time-read
1 min  |
March 28, 2024
వెంకటరామి రెడ్డి రూ.3.5 కోట్లు కొల్లగొట్టారు
Dishadaily

వెంకటరామి రెడ్డి రూ.3.5 కోట్లు కొల్లగొట్టారు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై అభ్యర్థిపై ఆరోపణలు

time-read
1 min  |
March 28, 2024
ఇందిరమ్మ ఇళ్లపై పేదల ఆశలు
Dishadaily

ఇందిరమ్మ ఇళ్లపై పేదల ఆశలు

సొంతింటి కోసం అర్హుల ఎదురుచూపు నిలిచిపోయిన గృహలక్ష్మి శిథిలావస్థకు చేరుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

time-read
1 min  |
March 28, 2024
రెండు బస్సులు ఢీ
Dishadaily

రెండు బస్సులు ఢీ

కూకట్పల్లి పోలీస్ 420 షన్ పరిధిలోని వివేకానందనగర్ సీతరామాంజ నేయ స్వామి ఆలయం వద్ద గత రాత్రి రోడ్డు ప్ర మాదం చోటుచేసుకుంది.

time-read
1 min  |
March 28, 2024
సేవా కార్యక్రమాల్లో ఎస్బీఐ ముందు
Dishadaily

సేవా కార్యక్రమాల్లో ఎస్బీఐ ముందు

సేవా కార్యక్రమాలలో తమ బ్యాంక్ ఎల్లప్పుడు ముందుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా ఎండీ (ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ) చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు.

time-read
1 min  |
March 28, 2024