చేవెళ్ల మండలం, ఈర్లపల్లి గ్రామ పంచాయతీలో వెలుగు చూసిన భాగోతం
• కార్యదర్శి, సర్పంచ్లపై పంచాయితీ రాజ్ కమిషనర్కు ఫిర్యాదు
• అక్రమ నిర్మాణాలకు అడ్డాగా త్రిపుర రీసార్ట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్
• విల్లాలను అగ్రికల్చర్ ల్యాండ్గా చూపిస్తూ ధరణిలో పట్టాలు
• అక్రమ నిర్మాణాలకు మద్దతు పలికి వారే డబ్బులు వసూలు చేస్తున్నారు..
• ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
• రంగారెడ్డి జిల్లా పంచాయితీ అధికారి చొరవచూపాలి
• సెక్షన్ 268 ప్రకారం స్థానిక సర్పంచ్, కార్యదర్శులను విధులనుండి తొలగించాలని డిమాండ్
అక్రమంగా వచ్చే ఆదాయమే ఆ ప్రజా ప్రతినిధికి, కార్యదర్శికి ఇప్పుడు ఆదాయ మార్గంగా మారింది.. గ్రామ పంచాయితీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంచాయితీ అభివృద్ధికి ఇలా చేయడం తప్పడం లేదంటున్నారు.రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఈర్లపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ రాజశేఖర్, కార్యదర్శి రమేష్ బాబులు.. వినడానికి ఇది వింతగా ఉన్నా కళ్ళముందు జరుగుతున్న వాస్తవం ఇది...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.. ఇది నేరమని తెలిసినా గత్యంతరం లేదంటున్నారు ఆ కథా కమామీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
This story is from the 18-11-2022 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 18-11-2022 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఛత్తీస్ ఘడ్ నక్సల్స్ హింస
రెండు బీఎస్ఎన్ఎల్ టవర్లు దగ్ధం నారాయణపూర్ జిల్లాలోని చమేలీలో ఘటన
ముగిసిన పట్టభద్రుల పోలింగ్
• మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ • పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు
కాంగ్రెస్ 40 సీట్లు దాటదు..
సమాజ్వాదీ పార్టీకి నాలుగు కూడా రావు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై షా విమర్శలు
మోడీ పీఎం కారు..ఇది నా గ్యారెంటీ...
• అగ్నిపథ్ స్కీమన్ను రద్దు చేస్తాం • కూటమి అధికారంలోకి రాగానే అమల్లోకి
తీరం దాటిన రెమాల్ తుపాన్
• తీరందాటే సమయంలో తుపాను ఈదురుగాలులతో బీభత్సం
నిండా ముంచిన ఫ్రీ లాంచింగ్
• నాల కన్వర్షన్ ఊసేలేదు.. • గ్రీన్ రిచ్ మరో సాహితి కానుందా..? • లాంచింగ్ పేరుతో 400 ప్లాట్లు బుకింగ్..
శ్రమ దోపిడి చేస్తున్న సియోర్రా ఏజెన్సీ
• ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్కు 14నెలలుగా అందనీ జీతం • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస • బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ
2వేల మంది సజీవసమాధి
• 200 చదరపు కి.మీ విస్తీర్ణంలో విరిగిపడ్డ కొండచరియలు • ఐక్యరాజ్య సమితికి తెలిపిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
• గుండెపోటుతో మృతి • సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు
ట్యాంక్బండ్ పై కార్నివాల్
• ధూమ్ ధామ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు • ఫుడ్ కోర్టులు, లేజర్ షోలు.. హస్తకళా ప్రదర్శనలు