సీజే భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్, సీఎం కేసీఆర్
• ఎట్టకేలకు గవర్నర్ ను కలిసిన కేసీఆర్
• ఒకరినొకరు నవ్వుతూ పలకరింపులు..
• కేసీఆర్తో తమిళసై మాటామంతీ
• 9 నెలల తర్వాత రాజ్ భవన్లోకి
• గ్యాప్ తగ్గించేందుకు ముందడుగు
• ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లేనా..?
• కిషన్ రెడ్డితో చిగురించిన నవ్వులు
అక్కడ పలకరింపులు, చిరునవ్వులు సందడి చేశాయి.. తేనీరు సేవనంతో చిరునవ్వులు వెలిశాయి.. గడచిన తొమ్మిది నెలల కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఇద్దరు ప్రముఖులు మనసువిప్పి మాట్లాడుకోవడం చూపరులను ఆకట్టుకుంది.. వారిద్దరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. మరొకరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.. తమిళిసై సౌందర్ రాజన్.. ఎవరి హోదాల్లో వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యులే..ఈ ఆసక్తికర సంఘటన మంగళవారం రోజు రాజ్ భవన్లో చోటుచేసుకుంది.. ఇక ఇరువురిమధ్య సయోధ్య కుదిరినట్టేనని అందరూ భావిస్తున్నారు
This story is from the 29-06-2022 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 29-06-2022 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోన్ ట్యాపింగ్ లో మరో ఇద్దరు అరెస్ట్
రాధాకిషన్, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు
ఇంటర్ కాలేజీలకు సెలవులు
30 నుంచి మే 31 వరకు సెలవులు.. ఇంటర్ బోర్డు ప్రకటన
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా
• మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు • ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి • సీఎం రేవంత న్ను కలిసిన నీలం మధు ముదిరాజ్
నిరుద్యోగులకు కుచ్చుటోపీ..
• పార్ట్ టైం జాబ్ ల పేరుతో రూ.524 కోట్లు హాంఫట్.. • భాగ్యనగరంలో భారీ స్కామ్.
కోడ్ ఎఫెక్ట్
• జెన్కోలో ఏఈ, కెమిస్ట్ నియామక ఎగ్జామ్ వాయిదా • ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
• మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల • లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ.. ఏప్రిల్ 19 నుంచి ఏడు విడతల్లో పోలింగ్
ఎఫ్-16 విమానాలను కూల్చేస్తాం
నాటో దేశాలకు పుతిన్ హెచ్చరిక
రాజకీయ ఒత్తిడితో న్యాయవ్యవస్థకు ముప్పు
న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు రాజకీయ ప్రయోజనాలకై న్యాయ వ్యవస్థ పై ఒత్తిడి • సీజేఐకి సంచలన లేఖ రాసిన 600 మంది న్యాయవాదులు
మరో నాలుగు రోజులు
• ఏప్రిల్ 1న కోర్టులో ప్రవేశ పెట్టాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశం • ఆప్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్లో మార్పు
ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 12వరకు పరీక్షలు