CATEGORIES
Kategoriler
కుక్కలు దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు
అంబర్ పేటలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఉద్యోగ ఉపాధి
లైఫ్ సైన్సెస్ రంగంలో 8లక్షల మందికి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా సదస్సు తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్ కంపెనీ పలు వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్
మద్యం ప్రియులకు అడ్డా.. పట్టణ ప్రగతి మైదానం!
నిరుపయోగంగా మరుగుదొడ్లు కనిపించని నీటి సదుపాయం ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనం పట్టించుకోని అధికారులు
భారత ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచే కుట్ర
అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
11గంటలకు 32.06 శాతానికి పైగా ఓటింగ్ నమోదు విజయం తమదే అన్న తిప్రమోత చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ
ఏ పార్టీలో చేరేది ఇప్పుడే చెప్పలేను
భవిష్యత్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని, ఏ పార్టీలో చేరేది కూడా త్వరలో చెబుతానని బిజెపికి రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటించారు.
జిల్లాలకు కూడా ఐటి విస్తరణ
టిఆర్ఎస్ అధికారం వల్లనే సాధ్యం అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్
అటు బాల్య వివాహాలు ఇటు చిన్నారుల అక్రమ దత్తత!
గ్రామీణ ప్రాంతాలలో నేటికీ బాల్య వివాహ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు దృష్టికి వచ్చిన బాల్యవివాహాలను వారు అడ్డుకుంటూ తల్లిదండ్రుల పైన చర్యలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
ఉన్నత చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ. 19.95 కోట్లు సమ ఓ మంచి కార్యాక్రమాన్ని చేపట్టామన్న సిఎం జగన్
చట్టసభల్లో అతిశయ ప్రసంగాలు
ప్రతిసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్రపతి లేదా గవర్నర్లు చేసే ప్రసంగం ఒక లాంఛనప్రాయంగా మారుతోంది.
అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు
అంబేడ్కర్ మహాశయుడు అందించిన రాజ్యాంగం పాలకులు తమకు అనుకూలంగా మార్చుకుని పాలన చేస్తారని బహుశా ఊహించి ఉండరు. పేదలు పేదలుగానే ఉంచేలా పథకాలో మోసం చేస్తారని అనుకుని ఉండరు
ఇండియన్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా కసరత్తు
ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఫిబ్రవరి 9నుంచి భార త్ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి
హైదరాబాద్ చేరుకున్న మహిళా క్రికెటర్లు
ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది.
బిసిలను మోసం చేసిన వైసిపి
గీతకార్మికులకు దక్కని సాయం బిసి మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ హామీ పాదయాత్రలో ప్రజలతో లోకేశ్ చర్చ
డబుల్ ఇంజన్ కాదు..డబుల్ ఇంపాక్ట్ సర్కార్ రావాలి
కేసిఆర్తోనే అది సాధ్యం అవుతుంది దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి
కోలుకుంటున్న నటి సమంత
సిటాడెల్ వెబ్ సీరిస్ షూట్తో బిజీ యశోద సినిమాతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న స్టార్ హీరోయిన్ సమంత తిరిగి సినిమాలతో బిజీ కానుందన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
గంధర్వ గాయని ఎక్కని మెట్లు లేవు
వాణీజయరామ్ అందుకోని అవార్డులు లేవు ఆమెది ప్రత్యేక మైన స్వరపేటిక
ఫిబ్రవరి 2నుంచి సమతా కుంబ్
పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు పద్మభూషణ్ రావడం ఆనందదాయకం విూడియాతో చినజీయర్ స్వామి
కాశ్మీర్ అందాలకు ఫిదా
మంచుతో ఆడుకున్న రాహుల్, ప్రియాంక ఒకరిపై ఒకరు మంచుగడ్డలు విసురుకుని ఆనందం
ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు.
కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్న వనమా
జర్నలిస్టులందరికీ 200 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
కబ్జాదారుల నుండి సిద్దిపేటను రక్షించండి
చెరువులను కబ్జా చేస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధి కారులు సేవ్ సిద్దిపేట పేరుతో ఉద్య మిస్తాం సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు
25 సంవత్సరాల విజయశాంతి రాజకీయ జీవితం ఎంతోమందికి ఆదర్శవంతం
విజయశాంతి రాజకీయ ప్రయాణం 25 సంవత్సరాలు పూర్తివడంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్ పల్లి నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో విజయశాంతి నివాసానికి భారీ ర్యాలీగా బయలుదేరారు.
జగన్ సర్కారు సుప్రీంలో ఎదురుదెబ్బ
జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
తెలంగాణలో పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత బడ్జెట్పై ప్రపంచ దేశాల దృష్టి
ఆర్థిక సంక్షోభల నేపథ్యంలో మన బడ్జెట్ ఆశాకిరణం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చకు స్వాగతం పార్లమెంట్ వద్ద మీడియాతో ప్రధాని మోడీ
మరోసారి ఐటీ రైడ్స్ కలకలం
వసుధ ఫార్మా, పెట్రో కెమికల్ సంస్థలో సోదాలు 40 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
స్థిరమైన ప్రభుత్వంతో సుస్థిర అభివృద్ధి
ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది ఆర్టికల్ 370 నుంచి ట్రిపుల్ తలాక్ వరకు స్థిర నిర్ణయాలు రానున్న 25 ఏళ్లు అమృతకాలంగా మరింత ముందుకు పేదరిక రహిత భారత్ నిర్మాణం లక్ష్యం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
పటిష్టంగా భారత ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచదేశాలతో పోలిస్తే మెరుగైన స్థానలో భారత్ 2023-24లో 6-6.8శాతం ఆర్థిక వృద్ధిరేటు ఉండొచ్చు రానున్న ఏడాదిలో 7శాతం వృద్ధిరేటు అంచనా వేశాం భారత ఆర్ధిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం
- పలు పుణ్యక్షేత్రాలకు బస్సలు ఏర్పాటు
ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది.