CATEGORIES
Kategorien
బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా
• బహుజనబిడ్డల బడిపంతులపైన ఆంధ్ర విషపు పంజా..! బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు
మాజీ డీసీపీపై మరో కేసు
• షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు • పోలీసులను ఆశ్రయించిన వేణుమాధవ్
రాముడికి మొక్కుదాం..బీజేపీని తొక్కుదాం
• మనకు బీజేపీతోనే పంచాయతీ • కాంగ్రెస్ను పడగొట్టే ఖర్మ మాకు లేదు • ట్యాపింగ్ కాదు.. మంచినీళ్లపై దృష్టి పెట్టండి
ముద్దుల ప్రచారం..
• ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు • ఇరుకున పడ్డ బీజేపీ ఎంపీ అభ్యర్థి
సాయన్న కూతురికే..
• లాస్య నందిత సోదరి నివేదికు టికెట్ • కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటన
లెక్కలన్నీ చెప్పాల్సిందే..
• హోర్డింగ్లకు సంబంధించినవి కూడా.. • ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే
మళ్లీ పొడగింపు..
• టెట్ దరఖాస్తులు 20వరకు పొడిగింపు • ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిట్ అప్షన్
ఆప్ మంత్రి రిజైన్
మంత్రి రాజకుమార్ పార్టీకి, పదవికి రాజీనామా.. పార్టీ అవినీతితో కూరుపోయిందని వ్యాఖ్య.. సంక్షోభంలో ఉన్న పార్టీకి ఎదురుదెబ్బలు
గెలుపు వ్యూహాలు
• భువనగిరి ఎంపీ గెలుపే లక్ష్యంగా కార్యచరణ • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి
ఛత్తీస్ ఘడ్ బస్సు బోల్తా
-15మంది మృత్యువాత - మరో 12మందికి తీవ్ర గాయాలు - ప్రధాని, రాష్ట్రపతి సంతాపం
దేవుడి ఫోటోతో కాదు.. మోడీ ఫోటోతో రండి
- కరీంనగర్కు ఏం చేశారో వినోద్, బండి చెప్పాలి - అంజన్న ఆశిస్సులతో 17 ఎంపి స్థానాలు మావే - మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
కవిత కేసులో సిబిఐ ఇంటరాగేషన్
- సవాల్ చేస్తూ కవిత పిటిషన్ - 26కు వాయిదా వేసిన కోర్టు
గర్భస్థ శిశు పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆదేశాలను సార ప్రకారము డిప్యూటీ డిఎంహెచో డాక్టర్ ప్రకాష్ మరియు బృందం ప్రైవేట్ ఆసుపత్రులను మరియు పిసిపిఎన్దిటి స్కానింగ్ సెంటర్ తనిఖీ చేయడం జరిగినది.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 11 2024
పోలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు చంద్రభాను ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (పి ఓ టి ఏ) వారు పోలాండ్ రాజధాని అయిన వార్సాలో ఎంతో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వారి ప్రధమ వార్షికోత్సవ వేడుకలను నిర్వ హించారు.
సమోసాలో కండోమ్లు, గుట్కా
• మాజీ ఉద్యోగుల నిర్వాకమేనని తేల్చిన పోలీసులు • క్యాటరింగ్ కంపెనీ మేనేజర్ పై కోపంతోనే చేయించారట
నేరచరితుల్లో అత్యధికులు బీజేపీలోనే..
• మొదటి దశ ఎన్నికల్లో నే 252మంది అభ్యర్థులపై కేసులు • బీజేపీ అభ్యర్థుల్లో 28 మందిపై కేసులు
సీఎం అయితే...ప్రత్యేక హక్కులుండవ్
• అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగింది • నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదు
106 మంది కోడ్ ఉల్లంఘన సస్పెండ్
106 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఈసీ సస్పెన్షన్ వేటు 38 మంది సెర్చ్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు
మైనారిటీ శరణార్థులకు భారత్ ఆశ్రయం
• దేశం బలంగా ఉంటేనే.. ప్రపంచం మాట వింటుంది •లక్ష్యం ఎంత కఠినమైనా భారత్ సాధిస్తుంది... • రామాలయాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ వేటు
జైల్లోనేనా..!
• నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి • లిక్కర్ కేసులో నేను బాధితురాలిని మాత్రమే..
ఓటర్కు ఆ హక్కు లేదు..
• ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదన్న సుప్రీం • అరుణాచల్ ప్రదేశ్ తేజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆస్తులను వెల్లడించలేదని కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేత
యాదాద్రి ఆలయంలో సెల్ఫోన్ నిషేధం
భక్తులకు ఇప్పటికే అమలవుతున్న రూల్ ఇకపై భద్రతా సిబ్బందికీ వర్తింపజేయనున్నట్లు వెల్లడి
జడ్ స్లప్ సెక్యూరిటి
• ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ • సీఈసీకి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు
విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత
ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి సంతాపం
తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలు
తిరుమలలో శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని టీటీడీ మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.
ప్రమాదకరంగా కాళేశ్వరం
మేడిగడ్డ బ్యారేజ్లో మంగళవారం 20వ పిల్లర్ మరింత కుంగిపోయింది.
ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి..
- బిల్డర్లు మొదలు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్లు ఆర్జీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపణ
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాత్(25) మృతి చెందాడు.
టెట్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మార్చి) 2024 ఆన్లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగియనుంది.