విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రత్నం'. దీనికి హరి దర్శకత్వం వహించారు. 'భరణి', 'పూజ' చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన మూడో చిత్రమిది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ : చిత్తూరులో రత్నం (విశాల్)కి ఎదురులేదు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. రంగంలోకి దిగుతాడు. హత్య చేయడానికి వెనుకాడడు. ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముద్రఖని) అండ ఉండటంతో పోలీసులు రత్నాన్ని ఏమీ చేయరు. ఓ రోజు మల్లిక (ప్రియా భవానీ శంకర్)ను చూస్తాడు రత్నం. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందని చెబుతాడు. ఆమెపై హత్యాయత్నం జరిగితే ప్రాణాలకు తెగించి కాపాడతాడు.ఆ తర్వాత ఆమెకు తమిళనాడులోని లింగం (మురళీ శర్మ) బ్రదర్స్ నుంచి ముప్పు ఉందని తెలుసుకుంటాడు.లింగం బ్రదర్స్ ఎవరు? వాళ్లకు, మల్లికకు గొడవ ఏమిటి? రత్నం తల్లి రంగనాయకి ఎవరు? ఆమె ఎలా మరణించింది? లింగం బ్రదర్స్ మీద రత్నం పగకు, వాళ్లను చంపడానికి రంగనాయకి ఎలా కారణం అయ్యింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
Bu hikaye Suryaa Sunday dergisinin April 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin April 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
26.5.2024 నుంచి 1.6.2024 వరకు
26.5.2024 నుంచి 1.6.2024 వరకు
'రాజు యాదవ్'
'రాజు యాదవ్'.
'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్'
'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్'
'లవ్ మీ'
'దిల్' రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా నటించిన సినిమా 'లవ్ మీ'. ఇఫ్ యు డేర్... అనేది ఉపశీర్షిక.
పెంపకం
ఈవారం కథ
ఈ లక్షణాలతో తలనొప్పి వస్తే జాగ్రత్త
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తలనొప్పి.తలనొప్పిలో అనేక రకాలు ఉ ౦టాయి. అందులో మైగ్రేన్ ఒకటి.
వైద్య విద్యార్థులకు సర్జికల్ రోబోటిక్స్ పరిచయం
సాంకేతికతను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యం డాక్టర్ ముక్తా శ్రీనివాసులు, డైరెక్టర్- ఎంఎన్ జె హాస్పిటల్ - హైదరాబాద్
చాక్లెట్స్ చరిత పరిశీలిద్దాం రారండి
పెద్దలతో పాటు పిల్లలు అమితంగా ఇష్టపడి తినే తీపి పదార్థం చాక్లెట్స్... చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు.
ప్రతి ఉద్యమకారుని ఆయుధం జర్నలిజం
జర్నలిజం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయాలన్నా, చైతన్య పరచాలన్నా అది ఒక జర్నలిజనికే సాధ్యం.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన ఆహారం
రితికా సమద్దర్, రీజినల్ హెడ్- డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, మ్యాక్స్ హెల్త్కేర్