ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.. అది ఏమిటంటే లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ.. లోకానికి మంచి చేయడం కోసం జన్మించిన అవతారపురుషులను, మహర్షులను, మహానుభావులను తలచుకుంటూ.. వారి చేసిన మహోపకారానికి కృతజ్ఞత తెలుపుతూ..వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జయంతిని జరుపుకుంటాం..అయితే ఒక పుస్తకానికి కూడా జయంతి వేడుకలను నిర్వహిస్తాం.. ఇలా ప్రపంచంలో ఏ ఇతర మతగ్రంథాలకు కూడా లేదు.. ఆ పుస్తకమే భగవద్గీత. లోకానికి గీత వలన జరిగిన మహోపకారానికి గుర్తుగా గీతాజయంతి ని జరుపుకుంటాం. అయితే ఈ రోజు భగద్గీత వలన లోకానికి కలిగిన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
సుమారు 5200 సంవత్సరాల క్రితం సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా బోధింపబడినవి. గాఢాంధకారాన్ని యోగములు చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉ దయించింది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని “నా కర్తవ్యమేమి?” అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తి. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః పార్థో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. ఇస్కాన్ వారు భగవద్గీత ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల మంది కృష్ణ భక్తులుగా మారారు.
భగవద్గీత విశ్లేషణ
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
శ్రీరామ నీనామ మెంతోరుచిరా..
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ పిలుపు
విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్!
2021లో సుమారు 22 మిలియన్ల మంది డ్రగ్స్ తీసు కున్నారంటూ ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు..
దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది.
గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!
ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో..ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం. బలమైన గళం వినిపిస్తోందా?
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఐఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉ న్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం
వాయల్పాడు (వాల్మీకిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన మయ్య జిల్లా, వాల్మీకిపురం మండలం లోని గ్రామం.
టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి.
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.