భారతావని పుణ్య భూమి, కర్మ భూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులకు గోపురాలకు కొదువలేదు. ఎందరో రాజవంశీయులు, పాలకులు గుడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంలో ఆలయాలన్నీ దాదాపు భారతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఆనాడు నిర్మించారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాలలోనే ఉండేవి.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొన్ని చెప్పుకోదగ్గ ఆలయాలు ఉన్నాయి. ఏపీలో శైవ, వైష్ణవ మతాలు రెండూ అనాదికాలం నుండి అమలులో ఉన్నాయి.
శివ భగవానుడిని, వెంకటేశ్వర స్వామిని, నరసింహ స్వామిని ఎక్కువగా పూజిస్తారు. దేవాలయాల శిల్పకళా వైభవం, నాటి నుండి నేటివరకు అవి వెలుగొందిన తీరు, స్థలపురాణం ఇటు భక్తులను, అటు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల వివరాలలోకి వెళితే ..
అహెూబిలం : అహెూబిలం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది.ఈ వైష్ణవ క్షేత్రం చుట్టూ నల్లమల అడవులు, ప్రకృతి అందాలు, హోరెత్తించే జలపాతాలు, నదులు ఉన్నాయి. ఇవి హిందూ భక్తులకే కాక, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
చూడవలసినవి : ఎగువ అహెూబిలం, దిగువ అహోబిలం ఎక్కడి నుండి ఎంత దూరం : కర్నూలు 137 కి.మీ, నంద్యాల 66 కి.మీ, హైదరాబాద్ 350 కి.మీ, బెంగళూరు 407 కి.మీ, కడప 114 కి.మీ, విజయవాడ 348 కి.మీ.
సౌకర్యాలు : హెూటళ్లు, క్యాంటీన్లు, సత్రాలు, బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం, అన్నమాచార్య నిత్య అన్నదాన సత్రం కలవు.
అన్నవరం : అన్నవరం తూర్పు గోదావరి జిల్లాకు చెందినది. పిలిస్తే పలికే దైవంగా పేరొందిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఇక్కడి రత్నగిరి అనే కొండ పై వెలిశాడు. కార్తీక మాసంలో ఇచట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. సామూహికంగా వందలాది మంది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయటం ఇక్కడి ప్రత్యేకత.
చూడవలసినవి : పంపానది, సత్యనారాయణ స్వామి గుడి, సీతారాముల గుడి, వనదుర్గమ్మ, కనక దుర్గమ్మ గుడి, తులసి వనం, తోటలు మొదలైనవి.
ఎక్కడి నుండి ఎంత దూరం : రాజమండ్రి - 84 కి.మీ, వైజాగ్ - 123 కి.మీ, విజయవాడ - 234 కి.మీ, హైదరాబాద్ - 483 కి.మీ.
Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రజలు సేవచ్చాగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.కలెక్టర్ సగిలి షన్మోహన్
పూతలపట్టు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ పేర్కొన్నారు.
2024 మార్చి మాస రాశి ఫలాలు
2024 మార్చి మాస రాశి ఫలాలు
గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం
టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తి
ఉద్యోగులు క్రీడాస్పూర్తితో పనిచేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి - టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం
భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కోరారు.
పొరకడుపున బొప్పాయి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? మీకు ఆశ్చర్యం కల్గిస్తాయి..
రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయిని తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు
ప్రేమ గుర్తులు ఎలా పుట్టాయో మీకు తెలుసా..!
లవ్ సింబల్ హిస్టరీ తెలుసా? అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది..
తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..
తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా చాలా మంచిది
గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!
మన పూర్వీకులు.. పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ ఉన్నారు
చిన్న ఇల్లు అందంగా... విశాలంగా ఎలా ఉంచాలో తెలుసా?
నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది అన్ని సౌకర్యాలతో నిరాడంబరమైన లేదా చిన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడతారు.
పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు