స్వాతంత్ర్యానికి, ప్రజా స్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా శాంతియుత పోరాటం భారతదేశానికి, ప్రపంచమానవాళికి మహోన్నత చరిత్రగా తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందన్నారు. అందుకే మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతమైనదన్నారు. 75 ఏండ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలు మరువలేనివన్నారు.
ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తున్నాం.
1947లో 100మందిలో 12 శాతం అక్షరాస్యత ఉంటే.. ప్రస్తుతం అక్షరాస్యత 77 శాతానికిపైగా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే దేశం రెండో స్థానంలో ఉ దన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో టాప్ మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలిచిందన్నారు. బ్రిటన్ లో వాడుతున్న నాలుగు ట్యాబెట్లలో ఒకటి ఇండియాలోనే తయారు అవుతున్నాయన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించే ఘన విజయాలు శత్రువు ఎంత బలవంతుడైనా దాన్ని ఎదుర్కొనేందుకు అణు ఆయుధాల క్షిపణులు, తేజస్ యద్ధవిమానాలు తయారు చేశామన్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలతో పాటు అమెరికా ఆసక్తి చూపుతోందన్నారు. ఎందరో ఇండియన్లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. బ్రిటన్ లో భారతీయ సంతతి వ్యక్తి ప్రధాని రేసులో ఉన్నారని.. అగ్రరాజ్యంలో భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం భారతీయలు గర్వించే అంశాలుగా ఉన్నాయన్నారు. ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తున్నామని.. ఆహార ధాన్యాల లోటుని దేశం అధిగమించిందన్నారు. 150 దేశాలకు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు.
రైతులకు అన్ని విధాలా సహాయం
This story is from the September 2022 edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2022 edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రజలు సేవచ్చాగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.కలెక్టర్ సగిలి షన్మోహన్
పూతలపట్టు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ పేర్కొన్నారు.
2024 మార్చి మాస రాశి ఫలాలు
2024 మార్చి మాస రాశి ఫలాలు
గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం
టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తి
ఉద్యోగులు క్రీడాస్పూర్తితో పనిచేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి - టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం
భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కోరారు.
పొరకడుపున బొప్పాయి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? మీకు ఆశ్చర్యం కల్గిస్తాయి..
రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయిని తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు
ప్రేమ గుర్తులు ఎలా పుట్టాయో మీకు తెలుసా..!
లవ్ సింబల్ హిస్టరీ తెలుసా? అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది..
తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..
తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా చాలా మంచిది
గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!
మన పూర్వీకులు.. పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ ఉన్నారు
చిన్న ఇల్లు అందంగా... విశాలంగా ఎలా ఉంచాలో తెలుసా?
నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది అన్ని సౌకర్యాలతో నిరాడంబరమైన లేదా చిన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడతారు.
పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు