మీరు పెద్ద పెద్ద యాత్రల గురించి విని ఉంటారు. కానీ భూమి మీద మొట్టమొదటి సముద్రయానం గురించి వింటే మీకు మీ పళ్లతో మీ వేలును కొరుక్కున్నట్లుగా ఉంటుంది.
చాలాకాలం పాటు యూరోపియన్లు తమ మత గ్రంథాలు చెప్పినట్లుగా భూమి చదునుగా ఉందని భావించారు. ఎవరైనా ఆ మత గ్రంథాలకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వారిని కఠినంగా శిక్షించేవారు. భూమి చదునుగా ఉందని భావించినందున నావికులు దాని అంచున పడిపోతామని, సుదీర్ఘ యాత్రలకు వెళ్లడానికి భయపడేవారు. కానీ ఒక వ్యక్తి చేసిన మొట్టమొదటి సముద్ర యానం ఆ మూఢనమ్మకాలకు శాశ్వతంగా ముగింపు చెప్పింది. నిజానికి భూమి గుండ్రంగా ఉందని నిరూపించింది.
ఇంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన యాత్రకి బయలుదేరిన ఆ వ్యక్తి ఎవరు? అతడు ఆ ప్రయాణం ఎప్పుడు, ఎలా చేసాడు?
అతడు సాహసోపేతమైన, అనుభవజ్ఞుడైన వ్యక్తి. పేరు ఫెర్డినాండ్ మాగెల్లాన్. పోర్చోగల్ లోని సాబ్రోసాలో 1480 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించాడు. అతడు ఈ అద్భుతమైన ప్రయాణానికి ముందు సీ నేవిగేషన్లో ప్రావీణ్యం సంపాదించాడు.
1505 లో మాగెల్లాన్ భారతీయ కాలనీకి మొట్ట మొదటి పోర్బ్స్ గీసు పాలకుడు అయిన డోమ్ ఫ్రాన్సిస్కో డి అల్మాడేతో కలిసి దక్షిణాషియాకు చేరుకున్నాడు. అక్కడ అతడు చాలా సంవత్సరాలు గడిపాడు. దక్షిణాసియాలో అతడు మొలుక్కా గురించి విన్నాడు. ఇదొక స్పైస్ ఐలాండ్. అక్కడి లవంగాలు ఇతర విలువైన మసాలా దినుసుల గురించి సమాచారం తెలుసుకున్న తర్వాత అతడు 1513లో తిరిగి పోర్చాల్కి వచ్చాడు.భూమి గుండ్రంగా ఉందని నమ్మి మొలుక్కా చేరుకోవడానికి పశ్చిమం (తూర్పుకి బదులుగా) ప్రయాణించి పోర్చుగల్ చేరుకోవాలని మాగెల్లాన్ కలలు కన్నాడు.అతడు 1514లో పోర్చుగల్ రాజు మాన్యువల్- 1 కి ఈ ప్రతిపాదన పంపించాడు. కానీ రాజు అతని ప్రతిపాదన అంగీకరించలేదు. ఎందుకంటే అతడు మాగెల్లాన్ని అక్రమ వ్యాపారి అని నమ్మాడు.
మాగెల్లాన్ తన కల నెరవేర్చుకోవడానికి స్పెయిన్ రాజు చార్లెస్ - 1 ని చేరుకున్నప్పుడు ఆ రాజు అతని ప్రతిపాదనను అంగీకరించాడు. పోర్చుగల్, స్పెయిన్ అప్పుడు స్నేహితులు కానందున పోర్చుగల్ రాజు మాగెల్లాన్ సముద్ర యానం చేస్తున్నందుకు 'ద్రోహి' అని పేర్కొన్నాడు.
This story is from the June 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మోసం
మోసం
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
జీవిత చక్రం
సీతాకోకచిలుక జీవిత చక్రానికి సంబంధించిన దశల ప్రకారం చిత్రాల పక్కన నంబర్ రాయండి.
ప్రకృతిపై ప్రేమ
ఆదిత్యకు మొక్కలు, ప్రకృతిపై అపారమైన ప్రేమ. అతడు తన తోటలో చాలా మొక్కలు నాటాడు.
మన - వాటి తేడా
ప్రస్తుతం మణిపూరి పొనీల మొత్తం సంఖ్య కేవలం 1000 నుంచి 2000 వరకే ఉంటుందని అంచనా.
పండ్ల దుకాణం
రెనిల్ రైతు దుకాణం నుంచి 3 వస్తువులు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడి కూని చదివి అవేమిటో గుర్తించండి.
తేడాలు గుర్తించండి
మార్చి 14 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్.
తాతగారు – 'పై' డే
రియా రాహుల్ లెక్కల ప్రశ్నలకు జవాబులు రాసుకుంటున్నారు.
మీ ప్రశ్నలకు ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.
బొమ్మను పూర్తి చేయండి
దండి సత్యాగ్రహం ప్రారంభమైన తేదీ మార్చి 12.