CATEGORIES
Categories
క్షమాపణ.. మీ ప్రకటనల పరిమాణంలో ఉందా?
సుప్రీంకోర్టులో ప్రకటన చేసిన తర్వాత కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం ఏంటి? రామవ్ బృందానికి సుప్రీంకోర్టు చురకలు
మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
బాలికల సంరక్షణ పథకం ద్వారా మ్యూచువల్ పండ్కు బ్రేక్
- జిల్లా కలెక్టర్కు లేఖ వ్రాసిన 35 వార్డ్ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
ఉచిత బస్సు కింద పడ్డ భక్తుడు.. నుజ్జు అయిన కాళ్ళు
చిన్నహనుమాన్ జయంతి సందర్భంగా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు మంగళవారం ప్రమాదానికి గురయ్యాడు.
కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా...!
కేరెల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో దాని విలువ రూ.1.5 కోట్లు పై మాటే సమాధులను కూల్చి మరి కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారుల కనుసన్నలలోనే కబ్జా జరుగుతుందన్న ఆరోపణలు
మత్తు పదార్థాల నుండి యువతను కాపాడుకుందాం
నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపా డుకుందామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనా ధ్ కేకన్ ips అధికారులకు పిలుపునిచ్చారు.
రైళ్లలో సాధారణ భోగీలను ఐదుకు పెంచాలి
ప్రతీరైలులో సాధారణ భోగీ ల సంఖ్యను ఐదుకు పెంచా లని ఐదు సాధారణ భోగీల సాధన సమితి డిమాండ్ చేసిం ది.
అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
ములుగు జిల్లా వెంకటాపు రం మండలం మంగళవారం వెంకటాపురం సిఐ బండారి.
డబ్బు రాజకీయాలను ప్రజలు తిరస్కరించే రోజులు వస్తాయి
డబ్బులతో చేసే రాజకీయాలను తిరస్కరించే రోజుల త్వరలోనే వస్తాయని, కమ్యూనిస్టుల దగ్గర డబ్బులు లేకున్నా ఉద్యమాలే ఊపిరిగా, పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న సిపిఐఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు
స్పీకర్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు
బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవిలత ఫిర్యాదు
కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు...
తూప్రాన్ సీఐ కృష్ణ అన్నారు. మనోహరాబాద్ ఎస్పై కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పూరి గుడిసెలు దగ్ధం
భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు నందు గల హీరో హెూండా షోరూం ఎదురుగా ఉన్న తాటాకు గుడిసెలు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, అక్కడ ఉన్న తాటాకు ఇల్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఖమ్మంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ప్రారంభం
నగర్ లో గల పాత సి. పిల్ల కాంపెక్స్ నాలుగవ అంతస్తుల్ లో ఖమ్మం నెహ్రునగర్ లో గల పాత సి.పి.ఐ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో మార్వాడి యూనివర్సిటీ- గుజరాత్ యొక్క ఖమ్మం రీజినల్ అడ్మిషన్ ఆఫీస్ ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.
సిగరెట్ అంటేనే హాని అందులో కూడా కల్తీ
-ధర తక్కువ అపాయం ఎక్కువ. -గ్రామాలలో వ్యాపిస్తున్న నకిలీ సిగరెట్స్. -వీటికి ఎమ్మార్పీ ఉండదు బార్ కోడ్ ఉండదు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు.
దోమకొండలో ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్
దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సోమవారం వేసవికాలం డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమైనట్లు అంచనూర్ మాజీ ఎంపీటీసీ బురాని స్వామి గౌడ్ తెలిపారు.
ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుండి మే 2 వరకు నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు
హోర్డింగ్లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే
ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్
లోక్సభ ఎన్నికలపై ఈసీ దృష్టి
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.
కాంగ్రెస్ పార్టీల్లో ఐదుగురు షిండేలు
కాంగ్రెస్లో గ్రూపులే రేవంత్కు చిక్కులు సొంత గ్రూపు ప్రయత్నాల్లో సిఎం రేవంత్
సందేశ ఖాలీ దుర్ఘటనలపై దర్యాప్తు
పశ్చిమ బెంగాల్లోని సందేశాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది
వైసిపి పాలనలో అవినీతి రాజ్యం
కారుమూరి అడ్డూ అదుపులేని దోపిడీ దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్లో పరిశ్రమలు
గమ్మతైన పానీయం..గోలి సోడా!
మార్కెట్లో కనుమరుగవుతున్న నాటి గోలి సోడా..! -రూ.10 పైసల ప్రస్థానం నుంచి రూ. 10 వరకు -సాఫ్ట్ డ్రింక్ ల వెల్లువతో కాలగమనంలో సోడా
సబ్ జూనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో స్వర్ణాన్ని సాధించిన తెలంగాణ బాలికల జట్టు
ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోని ఔరంగబాద్ డివి జన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 36 వ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల జాతీయస్థాయి ఛాంపియన్షిప్ 23-24 పోటీలలో తెలంగాణ జట్టు పంజాబ్ పై 31 రన్ల తేడా తో గెలుపొంది, జాతీయస్థాయిలో ఛాంపియన్ గా నిలిచారని, సాఫ్ట్బాల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మె ల్యే అనిల్ జాదవ్, ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగా ధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు,
ముమ్మరంగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు సిరిసిల్లలోనూ ఫోన్ ట్యాపింగ్ పోలీస్ కమిషనర్కు కేకే మహేందర్ రెడ్డి ఫిర్యాదు
ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం
బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు!
బిజెపి మతోన్మాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం
అందుకే కాంగ్రెస్లో చేరామన్న కడియం
మెదక్ చర్చిలో గుడైడే వేడుకలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడ్రేసందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మాడు పగిలె ఎండలు..
భగభగమండుతున్న ఎండలు తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుంచి పెరగనున్న వడగాల్పులు
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే
చైనాకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
దానం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచన
బొంతు రామ్మోహన్ క్కు అవకాశం ఇచ్చే యోచన